అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ (HLPF) సమావేశాల్లో ప్రసంగించేందుకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి.. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. అమెరికా కాలమానం ప్రకారం.. 14వ తేదీ...
ప్రధానమంత్రి నరెంది మోడీ ఫ్రాన్స్ పర్యటనకు ఈ రోజు పయనం అయ్యారు. సాయంత్రం పారిస్ చేరుకోగానే ఆదేశ ముఖ్య నేతలతో మోడీ సమావేశం అవుతారు. ఇవాళ,రేపు ఫ్రాన్స్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈరోజు...
ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడి ఉగ్ర రూపానికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల తాకిడికి జనజీవనం స్తంభించింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో బియాస్ నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. మరోవైపు ఢిల్లీతోపాటు ఎగువన కురుస్తున్న భారీ...
తేలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుందని ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే వెల్లడించారు. రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఏమి...
సిఎం జగన్ ను తిట్టడానికే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నట్లు ఉందని డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గతంలో ఉచిత ఇసుక పేరుతో దాదాపు 40వేల కోట్లు దోచుకున్నారని, దీనిలో...
వాలంటీర్లకు కేవలం ఐదు వేల రూపాయలు వేతనం ఇచ్చి వారి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని, ఈ విషయంపై జగన్ ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్ట్ కూడా ప్రశ్నించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు....
సిఎం జగన్ ది పోలీసు బలం అయితే తనది ప్రజాబలమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం...
సీఆర్డీఏ పరిధిలో 47 వేల ఇళ్ళ నిర్మాణ పనులకు జూలై 24 న ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీనికి నేడు జరిగిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి...
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించింది. ఐసీఎంబీని నార్త్ కొరియా పరీక్షించినట్లు జపాన్, దక్షిణ కొరియా దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. సుదీర్ఘ దూరం వెళ్లే ఆ క్షిపణి దాదాపు గంటన్నర...
తీగలగుట్టపల్లి ఆర్వోబీ మంజూరు మా ఘనతేనంటూ నీతులు చెబుతున్న బీఆర్ఎస్ నేతలు 8 ఏళ్లుగా పనులెందుకు చేపట్టలేదని బిజెపి రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణ...