USAలోని ఫిలడెల్ఫియాలో గల పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో జూలై 7, 8, 9 తేదీల్లో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న తానా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య...
ప్రధానమంత్రి మోడీ పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రధానమంత్రి ప్రస్తావించిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి మొదలుకొని...
సీఎం కేసీఆర్ అవినీతి ఇప్పుడు ఢిల్లీ దాకా పాకిందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేశారు. మొదటిసారి కేసీఆర్ పేరు తీస్తూ ఎదురుదాడికి దిగిన ప్రధాని మోడీ…కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు....
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ భావోద్వేగ ప్రసంగంతో యావత్ ప్రజలను ఆకట్టుకున్నారు. మాట్లాడింది 5 నిమిషాలే అయినా... నోటి నుండి వచ్చిన ప్రతి పదాన్ని బహిరంగ సభలో...
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్.రాజశేఖర రెడ్డి 74వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా, ఇడుపుల పాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి, వైయస్.భారతి దంపతులు, శ్రీమతి వైయస్.విజయమ్మ, ఇతర...
రాబోయే రోజుల్లో భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి మన వ్యవసాయ రంగం పనితీరుని అధ్యయనం చేసే పరిస్థితి ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
రైతులకు సాయం అనేది మాటల్లో తప్ప చేతల్లో ఏమాత్రం లేదని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. రైతు దినోత్సవం జరుపుకునే అర్జత ఈ ముఖ్యమంత్రికి ఉందా అని...
దివంగత నేత డా. వైఎస్సార్ 74వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. తన తండ్రి స్ప్పూర్తి ఎల్లప్పుడూ చేయి పట్టుకొని నడిపిస్తోందని,...
నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రట్ తన పదవికి రాజీనామా చేయడంతో దేశంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దేశంలోకి వలసల నిరోధంపై కూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రధాని మార్క్ రట్...
పశ్చిమ బెంగాల్లో ఇవాళ పంచాయితీ ఎన్నికలు జరగుతున్నాయి. కూచ్ బిహార్లోని సితాయిలో ఉన్న బారావిటా ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్ను ధ్వంసం చేశారు. బ్యాలెట్ పేపర్లకు నిప్పుపెట్టారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్...