Tuesday, March 11, 2025
HomeTrending News

Perni Nani: గాజు గ్లాసు పోయింది చూసుకో: పేర్ని

పవన్ కళ్యాణ్ అన్నవరంలో పోగొట్టుకున్న రెండు చెప్పుల కంటే  ఎన్నికల కమిషన్ వద్ద కోల్పోయిన గాజు గ్లాసు గుర్తుపై ఆలోచించాలని మాజీ మంత్రి పేర్ని నాని సలహా ఇచ్చారు. అన్నవరం వెళ్లి వచ్చిన...

Journalist: రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు – మంత్రి కేటీఆర్

వరంగల్ ,హన్మకొండ జిల్లాల్లోని జర్నలిస్టు లందరికీ వెంటనే ఇళ్ళ స్థలాలు కేటాయించాలని రాష్ట్ర మున్సిపల్,ఐ టి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఇక్కడ జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ భూములు...

T Congress : హస్తం వైపే పొంగులేటి.. ఈ నెలాఖరులో ముహూర్తం

కర్ణాటకలో కాంగ్రెస్ ను చీల్చేందుకు బీజేపీ, కేసీఆర్ ప్రయత్నించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వందల కోట్లు ఖర్చు చేసి కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించాలనుకున్నారన్నారు. కానీ కర్ణాటక ప్రజలు అద్భుతమైన...

One Lakh Aid: బిసిలకు లక్ష సాయం నిరంతర ప్రక్రియ – మంత్రి గంగుల

తెలంగాణలో వెనుకబడిన వర్గాల కులవృత్తుల్లోని చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బిసీలకు లక్ష పథకంపై నేడు హైదరాబాద్లోని డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ...

YS Jagan: మాట నిలబెట్టుకోవడం జగన్ కే సాధ్యం: మంత్రి ఉషశ్రీ

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేసిన ఘనత సిఎం వైఎస్ జగన్ కు దక్కుతుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్ అన్నారు. కాంట్రాక్టు...

Uganda: ఉగాండాలో ఇస్లామిక్ తిరుగుబాటుదారుల పైశాచికత్వం

ఆఫ్రికా దేశం ఉగాండాలో దారుణం చోటు చేసుకుంది. అలైడ్​ డెమొక్రటిక్​ ఫోర్స్​ (ఏడీఎఫ్​)కు చెందిన ఇస్లామిక్ సాయుధ తిరుగుబాటుదారులు.. పశ్చిమ ఉగాండాలో మారణహోమం సృష్టించారు. కాంగో సరిహద్దు సమీపంలోని ఎంపాండ్వే పట్టణంలోని ఓ...

Manipur: అగ్నిగుండంగా మారిన మణిపూర్

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ హింసకు ఇప్పడప్పుడే తెరపడేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో...

Kanti Velugu: కంటి వెలుగు వంద రోజుల సంబురం

వంద రోజుల కంటి వెలుగు సంబురాలు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి,...

Cooperative Scam: సహకార రంగంలో రూ.5 వేల కోట్ల స్కామ్: కన్నా

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారిందని, వైసీపీ నాయకుల అరాచకాలకు కాపలా కాయడమే పోలీసుల విధిగా తయారైందని మాజీ మంత్రి, టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.  స్వయంగా ఓ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్...

CBI Probe: విశాఖ ఘటనపై విచారణకు విపక్షాల డిమాండ్

విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని బిజెపి, టిడిపి డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై సిబిఐ లేదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)తో విచారణ జరిపించారని మాజీ...

Most Read