Tuesday, March 11, 2025
HomeTrending News

YSRCP: బాబు కుట్రలో భాగమే పవన్ విమర్శలు: ద్వారంపూడి

చంద్రబాబు చెప్పు చేతల్లో నడుస్తున్న పార్టీ జన సేన అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. బాబు ఆదేశాల మేరకే కాపులు-రెడ్లకు మధ్య తగాదా పెట్టేందుకు పవన్ ప్రయత్నించారని...

రామ్ చరణ్, ఉపాసన కూతురు చూసి మురిసిపోయిన అల్లు అర్జున్, స్నేహరెడ్డి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా కుటుంబ సభ్యులకు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. మెగాస్టార్ చిరంజీవి-సురేఖ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఆపోలో ఆస్పత్రి...

Infosys:ఐఐటీ బాంబేకు నంద‌న్ నిలేక‌ని 315 కోట్లు విరాళం

ఇన్‌ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌న్ నిలేక‌ని .. ఐఐటీ బాంబేకు చెందిన పూర్వ విద్యార్థుల గ్రూపున‌కు 315 కోట్లు విరాళం ఇచ్చారు. ఐఐటీ బాంబే 50 ఏళ్ల వేడుక‌ల్ని నిర్వ‌హిస్తున్న సంద‌ర్భంగా ఆయ‌న...

Yadadri: ఆధ్యాత్మిక దినోత్స‌వం వేడుక‌ల‌కు ఏర్పాట్లు పూర్తి

రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్స‌వాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. మామిడి తోరణాలు, పూలు, విద్యుత్తు...

Modi USA Visit: అమెరికా – భారత్ సంబంధాలపై చైనా ఆక్రోశం

అమెరికా - భారత్ సంబంధాలపై చైనా అక్కసు వెళ్ళగక్కింది. సరిహద్దుల్లో ఎప్పుడు వివాదాలు సృష్టించటం..పొరుగు దేశాలతో కయ్యాలు పెట్టుకునే జగడాల చైనా...భారత్ కు నీతులు ఉపదేశిస్తోంది. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌పై చైనా...

YS Jagan: మట్టినుంచి పెరిగిన ఈ మొక్కలు….: సిఎం ఆకాంక్ష

మాణిక్యాలన్నీ మట్టిలోనే తేలుతాయని, అరక దున్నినప్పుడు వజ్రాలు బయటికి వస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్ధులకు ఉద్బోధించారు. సంకల్పం గట్టిదైతే రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తుందని...

jagannath Rath Yatra: రథ యాత్రకు ముస్తాబైన పూరి నగరం

జగన్నాథుడి  రథయాత్ర కోసం ముస్తాబైన పూరి నగరం భక్తులతో కోలాహలంగా మారింది. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర సమేతుడైన శ్రీకృష్ణుడి రథ యాత్రలో పాల్గొని తరించేందుకు దేశ విదేశాల నుంచి లక్షల్లో భక్తులు...

Assam:అస్సాంలో భారీ వర్షాలు…వరదల్లో ల‌ఖింపూర్ జిల్లా

అస్సాంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది తీరప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 జిల్లాల్లో ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఆయా జిల్లాల్లో సుమారు 31 వేల మంది...

Mudragada: రౌడీ భాష న్యాయమేనా? : పవన్ కు ముద్రగడ ప్రశ్న

పవన్ కళ్యాణ్  ఇప్పటి వరకూ  ఎంతమందికి తొక్క, నార తీసి కింద కూర్చో బెట్టారో, ఎంతమందికి గుండ్లు కొట్టించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో చెప్పాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ...

Revenue: రెవెన్యూలో పదోన్నతులకు మోక్షం

రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇవ్వడం సహా అన్ని...

Most Read