Sunday, March 23, 2025
HomeTrending News

మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం – బిఆర్ఎస్

మనీష్ సిసోడియా అరెస్టును ఖండించిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు. మనీష్ సిసోడియా అరెస్టు ప్రజాస్వామికం... బిజెపి పార్టీ ప్రతిపక్షాల పైన వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితం. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఏజెన్సీలను...

Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో సీబీఐ అధికారులు ఆయనను...

ప్రపంచ దేశాలకు భారత్ ఆశాదీపం – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

G20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించడం ప్రపంచంలో దేశ గౌరవాన్ని మరింత పెంచిందని అన్నారు అది ప్రస్తుతం అవసరమని, ప్రపంచ దేశాలు భారత వైపు చూస్తున్నాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి...

మెడికో ప్రీతి కన్నుమూత

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కన్నుమూసింది. సీనియర్స్ ర్యాంగింగ్‌కు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ...

గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

విశాఖపట్నం నగరం మరో కీలక సదస్సుకు ముస్తాబవుతోంది. మార్చి3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు నగరం ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ సదస్సు...

ప్రధానితో గవర్నర్ భేటీ

రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఏపీ గవర్నర్ గా ఆయన ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేశారు....

మహారాష్ట్ర ప్రజల కోసం బీఆర్ఎస్ – ఎమ్మెల్సీ కవిత

మహారాష్ట్ర అభివృద్ధిలో తమ పార్టీ కీలక భాగస్వామి అవుతుందని, ఇక్కడి ప్రజల కోసం తాము పని చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముంబయిలో, మరాఠా యోధుడు ఛత్రపతి...

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి – వైఎస్ షర్మిల

తెలంగాణలో ఏ వర్గానికి రక్షణ లేదని, సర్కారును రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ లేదన్నారు....

సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేదు : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రం నుంచి మల్యాల వరకు రూ. 20...

తట్టుకోలేకే ఈ రాతలు: మంత్రి అమర్నాథ్

ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు కొన్ని పత్రికలు విపక్షాలతో కలిసి కుట్రలు చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.  విశాఖలో జరగనున్న గ్లోబ‌ల్ ఇన్వెస్టర్స్‌...

Most Read