Tuesday, February 25, 2025
HomeTrending News

వైసీపీకి ఓటేస్తే ఆస్తులు గాల్లో దీపం: పవన్

ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే ఖజానాకు ముఖ్యమంత్రి ఓ ధర్మకర్త మాత్రమేనని, ఆయన సొంత డబ్బులు సంక్షేమం ద్వారా ఇవ్వడంలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనం సొమ్ము దోచుకోవడం...

తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో

కాంగ్రెస్ పార్టీ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. జాతీయ స్థాయిలో ప్రకటించిన ఐదు న్యాయాలతోపాటు తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర...

రాయ్ బరేలి నుంచి రాహుల్ గాంధి పోటీ

అమేథి, రాయ్‌బరేలి స్థానాల ఉత్కంట వీడింది. కాంగ్రెస్‌ కంచుకోటలుగా పేరున్న ఈ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. రాయ్‌బరేలి నుంచి పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, అమేధీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ...

దుబాయిలో మళ్ళీ వర్షాలు… విమానాలు రద్దు

ఎడారిలో అల్లావుద్దీన అద్భుత ద్వీపంలా ఉండే దుబాయి వరుణుడి ప్రతాపానికి తల్లడిల్లుతోంది. గత నెలలో కుండపోత వాన మరువకముందే.. గురువారం వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించింది. అసలే రద్దీగా ఉండే దుబాయిలో రవాణా...

బిజెపి కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ – కేటిఆర్

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బిజెపి, ఎన్నికల సంఘం మీద సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ప్ర‌భుత్వ క‌నుస‌న్న‌ల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం న‌డుస్తోంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గురువారం కేటీఆర్...

నేటి నుంచి ‘జగన్ కోసం సిద్ధం’ పేరిట ప్రచారం: సజ్జల

ఎలాగూ అమలు చేసే ఆలోచన లేదు కాబట్టే చంద్రబాబు అలవికాని వాగ్ధానాలు చేశారని, గతంలో ఏం చెప్పారో, ఏవి అమలు చేశారో ప్రజలందరికీ తెలుసనీ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి...

ఖమ్మం ఖిల్లా… ముగ్గురు మంత్రులకు సవాల్

ఖమ్మం లోక్ సభ స్థానం నిలబెట్టుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో ఉండే ఈ నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది. రాష్ట్రమంతా ఒకవైపు ఉంటే ఖమ్మం...

ప్ర‌తి అడుగు ప్ర‌జ‌ల కోసం – కెసిఆర్

అడ్డ‌గోలు మాట‌లు మాట్లాడిన‌ రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్ట‌లేదు.. నా మీద ఈసీ నిషేధం విధించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడ‌లు వేసుకుంటా.....

కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై ఈసీ నిషేధం

బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై 48 గంట‌ల పాటు ఈసీ నిషేధం విధించింది. ఈ రోజు రాత్రి 8 గంట‌ల నుంచి 48 గంట‌ల పాటు కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిషేధం...

సర్వహక్కులూ కల్పించడమే ఈ చట్టం ఉద్దేశం : సిఎం జగన్

లాండ్ టైటిలింగ్ యాక్ద్ విషయంలో విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. భూములు జగన్ కాజేస్తాడంటూ బాబు ఆరోపణలు చేస్తున్నారని కానీ ఈ జగన్...

Most Read