2002 గుజరాత్ అల్లర్ల సమయంలో గ్యాంగ్ రేప్ కు గురైన బిల్కిస్ బానో కేసులో దోషులను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....
బిజెపి పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలలోనూ ఎంపీ లక్ష్మణ్ కు అవకాశం కల్పించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం జాతీయ నాయకత్వం సీరియస్ గా...
బిజెపి నాయకత్వం కీలక నిర్ణయం వెలువరించింది. బిజెపి పార్లమెంటరీ బోర్డు, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలకు కొత్త రూపం ఇచ్చింది. ఈ రోజు కొత్త కమిటీలు ప్రకటించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ...
ప్రభుత్వంపై చంద్రబాబు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని, ఆయనకు మతి తప్పిందని.... మరోవైపు వెయిట్ లాస్ కోసం ప్రయతిస్తున్న లోకేష్ కు మైండ్ లాస్ అయ్యిదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ...
రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నేతలకు ఏటీఎం మిషన్లుగా మారిపోయాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతుల నుండి ధాన్యం సేకరణ చేయడంలో ఆర్బీకేలు విఫలమువుతున్నాయని. కొద్దో...
భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటి ప్రవహిస్తున్న గోదావరి 54.60 అడుగుల వద్ద ఉదయం 9 గంటల నుంచి నిలకడగా ఉంది. గత రెండు రోజులుగా మెల్లమెల్లగా...
దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లోని డ్యాంలలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో డేంజర్ లెవెల్ స్థాయికి చేరాయి. పలు రాష్ట్రాల్లో డ్యాంల...
నిరుద్యోగం, మతత్వాన్ని సమూలంగా దేశం నుంచి రూపుమాపాలని మ్మెల్సీ కవిత పిలుపు ఇచ్చారు. ప్రపంచానికి దిక్సూచిలా భారతదేశం ఎదగాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఈ...
మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు కడంబి మీనాక్షి! తమిళనాడులోని కాంచీపురానికి చెందిన మీనాక్షి 1905 సెప్టెంబర్ 12న కడంబి బాలకృష్ణన్, మంగళమ్మ దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి...
సెగ తగిలితే బొక్కలో ఎలుక ఎట్లా బయటకు వస్తదో... ఎన్నికలొస్తే కేసీఆర్ ఆ విధంగా ఫాంహౌజ్ నుండి బయటకు వస్తాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఓ ప్రకటనలో...