Jagan- Esther Duflo: నోబెల్ బహుమతి గ్రహీత, ఎంఐటీ ప్రొఫెసర్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త ప్రొఫెసర్ ఎస్తర్ డఫ్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి...
Jai Sriram: ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 10వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. పురాతన ప్రాశస్త్యం గల ఈ ఆలయ బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం...
TDP formation Day: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించి రేపటికి (మార్చి 29) 40 వసంతాలు పూర్తి కావస్తోంది. ఉభయ రాష్ట్రాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు.
1982...
In memory of Gowtham: గౌతమ్ రెడ్డి ఇక లేదన్న విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చిన్న తనం...
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు దిగాయి. సమ్మెలో పాల్గొననున్న బ్యాంకింగ్ ఉద్యోగులు. ఇప్పటికే సమ్మెకు మద్దతిచ్చిన వామపక్షాలు. ఇతర పార్టీలు. కార్మిక, కర్షకులు, ప్రజావ్యతిరేక...
CM- Nellore: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నెల్లూరులో పర్యటించనున్నారు. నగరంలో జరగనున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సంతాప సభలో సిఎం పాల్గొంటారు.
ఉదయం 10.15 గంటలకు గన్నవరం...
Yadadri Temple : ఆ లయం...లయమయ్యే దాకా నిలిచి ఉండేది ఆలయం. అలా నిలిచి ఉండాలని కట్టినవే ఇప్పుడు మనం అపురూపంగా, ఆశ్చర్యంగా చూస్తున్న రామప్పలు. భక్తి ప్రపత్తులతో కొలుస్తున్న తిరుమలలు, మధురలు,...
down fall of ukraine :
దేశ భక్తి లేని నాయకులు అవినీతి పరులు అధికారంలోకి వస్తే ఆ దేశం నాశనం ఎలా అవుతుందో ఉక్రెయిన్ ఒక ఉదాహరణ.
1991 లో సోవియట్ యూనియన్ పతనం...
పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్పై 50పైసలు, లీటర్ డీజిల్పై 55పైసలు వడ్డిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గుంటూరులో డీజిల్ ధర సెంచరీ కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన...
Yadaadri: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మహా కుంభ సంప్రోక్షణ సోమవారం మార్చి 28 న జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నెల...