Monday, March 17, 2025
HomeTrending News

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవం : డీజీపీ

కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని డీజీపీ స్పష్టం చేశారు. తనను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా సెలవుపై...

అభివృద్ధిపై దృష్టి పెట్టండి: యనమల

Develop Amaravathi: మూడు రాజధానులు, సిఆర్డీయే రద్దుపై ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.  ఈ తీర్పు మొదటినుంచీ...

సిఆర్డీయే రద్దు చెల్లదు: హైకోర్టు ఆదేశం

Amaravathi only:  సిఆర్డీయే చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.  రైతులకు  మూడు నెలల్లో ప్లాట్లు మౌలిక వసతులతో సహా అభివృద్ధి చేసి ఇవ్వాలని...

మహిళా దినోత్సవ సంబరాలకు తెరాస కార్యాచరణ

International Womens Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబరాలకు తెరాస పార్టీ పిలుపు ఇచ్చింది. ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు, జిల్లా అధ్యక్షులతో ఈ రోజు పార్టీ...

మంత్రి శ్రీనివాస్ హత్యకు కుట్ర గర్హనీయం

ప్రజా జీవితంలో ఉండేవాళ్లు, ఉండాలనుకునే వాళ్లు పనిచేసి ప్రజల ఆదరణ పొందాలి కానీ రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులకు పాల్పడాలి అనుకోవడం సరికాదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.  హత్యా...

మంత్రి హత్య కేసులో రాజకీయ కుట్ర – బిజెపి

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర పన్నారంటూ సైబరాబాద్ పోలీసులు మహబూబ్ నగర్ యువకులపై తప్పుడు కేసు పెట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఈ కేసు వెనుక రాజకీయ,...

బెలారస్ పై ఆంక్షలు

ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవాల‌న్న క‌సితో ఏకంగా యుద్ధానికే తెర తీసిన ర‌ష్యా వైఖ‌రిని యావ‌త్తు ప్ర‌పంచం విమ‌ర్శిస్తోంది. అయితే ఉత్తర యూరోప్ లోని బెలారస్ రష్యాకు మద్దతు పలకటం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది....

యుపీలో ఆరో విడత పోలింగ్ ప్రారంభం

దేశ వ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ కొద్ది సేపటి కింద ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ లో తన వోటు హక్కు...

అబద్ధాల్లో మిమ్మల్ని కొట్టేవాడు లేడు

Kannababu fire: ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమకు 160 సీట్లు వస్తాయంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు పిట్టల దొరల మాటను తలపిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా...

రైతులకు రుణాలు పెంచాలి: సిఎం జగన్

Credit Seminar: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వ్యవసాయరంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే మన ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. రైతు భరోసా, రుణాలు...

Most Read