ప్రపంచంలో ఏ దేశంలో, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ, షాధీముభారక్ పథకాలకు రూపకల్పన చేశారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తీవ్ర కరోనా సంక్షోభంలోను కల్యాణ లక్ష్మి...
లఖింపూర్ ఖేరి ఘటనలో బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరగలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి అన్నారు. దుర్ఘటనకు కారకుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రా ను...
మహిళా స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకారం చుట్టారు . ఒంగోలు పీవీఆర్ బాలుర...
పాకిస్తాన్లో ఈ రోజు వేకువజామున వచ్చిన భారీ భూకంపంతో 20మంది మృత్యువాత పడ్డారు. మరో మూడు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. బలోచిస్తాన్ రాష్ట్రంలోని హర్నై జిల్లా కేంద్రానికి సమీపంలో ఉదయం ౩.౩౦...
హిమాలయాల్లో ఒదిగినట్టుండే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కొద్ది రోజులుగా వరుస భూకంపాలు భయకంపితులను చేస్తున్నాయి. రాజధాని ఇటానగర్ కు వాయువ్యంగా ఈ రోజు సాయంత్రం 7.30 నిమిషాలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత...
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేదపండితుల మంత్రోచ్ఛారణాల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డా. జవహర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అక్టోబర్ 7...
పెత్ర అమావాస్య సందర్భంగా ఈ రోజు గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరవీరుల కు "తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో"" బియ్యం అందించడం జరిగింది. ఈ...
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును జనవరి 26 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు....
డ్రగ్స్ వ్యవహారంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన ఆరోపణలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. డ్రగ్స్ వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరని ప్రశ్నిస్తే సజ్జల ఎందుకు భుజాలు...
లఖింపూర్ ఖేరి ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఊపిరి సలపకుండా చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ఘటనా స్థలాన్ని సందర్శించటంతో పాటు, బాధిత కుటుంబాలను కలిసి తీరాల్సిందేనని యోగి...