Thursday, May 1, 2025
HomeTrending News

మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖ మంత్రి ‌జగదీష్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకుండా 48 గంటల నిషేదం విధిస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది....

తెలంగాణ డయాగ్నస్టిక్స్ కు జాతీయ గుర్తింపు

ఉచితంగా నాణ్యమైన వైద్యం మాత్రమే కాదు, నాణ్యమైన రోగ నిర్ధారణ పరీక్షలు సైతం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. పరీక్షల...

ఏవోబీలో భారీ డంప్‌.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు చెందిన భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల‌కు చెందిన ప‌క్కా స‌మాచారం రావ‌డంతో మ‌ల్క‌న్‌గిరి జిల్లా పోలీసులు, బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు క‌టాఫ్ ఏరియాలో పెద్ద ఎత్తున గాలింపు...

పోలీసుల అదుపులో ఫాంహౌజ్ కేసు నిందితులు

ఫాంహౌజ్ కేసులో నిందితులను హైకోర్టు రిమాండ్ కు అంగీకరించింది. కోర్టు రిమాండ్ కు అంగీకరించడంతో నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్ పేట్ లోని తన నివాసం నుంచి...

రామకృష్ణారెడ్డి కుటుంబానికి సిఎం భరోసా

ఇటీవల హత్యకు గురైన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చౌళూరు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని ...

బీజేపికి ఓటు – మునుగోడుకు చేటు…కేటిఆర్

దేశం అప్పుల కుప్పగా మారిందని, స్వాతంత్ర భారతంలో 67 ఏండ్ల కాలంలో అందరు ప్రధానులు కలిసి చేసిన అప్పు 55.87 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని... 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ...

ఎమ్మెల్యేల కేసులో.. పోలీసుల చిత్తశుద్ధిపై అనుమానాలు – రేవంత్

బీజేపీ, టీఆరెస్ సమన్వయంతో కాంగ్రెస్ ను లేకుండా చేయాలనుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వ్యూహాత్మకంగా రెండు పార్టీలు వివాదం సృష్టిస్తున్నాయన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్...

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో… నిందితుల రిమాండ్‌కు అనుమతి

సైబరాబాద్‌ పోలీసుల పిటిషన్‌పై వాదనలు‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసులో నిందితులకు రిమాండ్‌ను అవినీతి నిరోధక శాఖ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏసిబి...

భారత్ జోడో యాత్రలో సినీ నటి పూనం కౌర్

రాహుల్ భారత్ జోడో యాత్ర తెలంగాణలో నాల్గవ రోజు కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్ నుంచి యాత్ర ప్రారంభమైంది. ఆయన వెంట వేల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు నడక సాగిస్తున్నారు. రాహుల్‌తో కలిసి...

వికేంద్రీకరణకు ప్రజల మద్దతు ఉంది: భూమన

చంద్రబాబు జనాన్ని విడిచి సాము చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో  రాయలసీమ ఆత్మగౌరవ ర్యాలీ జరిగింది. భూమన ఆధ్వర్యంలో జరిగిన...

Most Read