Thursday, May 1, 2025
HomeTrending News

ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయి: అచ్చెన్న

ఎన్నికల పొత్తులు అనేవి సర్వ సహజమని వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అందరూ సమిష్టిగా...

ఇమ్రాన్ లాంగ్ మార్చ్… భారత్ పై ప్రశంసలు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌, మరోసారి భారత్‌ను పొగిడారు. ముందస్తు ఎన్నికల కోసం డిమాండ్‌ చేస్తున్న ఆయన లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌ కు లాంగ్‌ మార్చ్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా...

అప్పు తీర్చలేదని అమ్మాయిల వేలం…రాజస్థాన్ లో దారుణం

తల్లిదండ్రులు అప్పు కట్టలేదని వారి అమ్మాయిలను వేలం వేసిన అమానుష ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకొన్నది. భీల్వాడా జిల్లాలో ఈ దారుణం జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఓ వ్యక్తి రూ.15 లక్షల...

తెలంగాణకు హరితహారం అందరికీ ఆదర్శం

తెలంగాణకు హరితహారం అమలు, రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని గ్రీన్ తమిళనాడు మిషన్ డైరెక్టర్, సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి దీపక్ శ్రీవాత్సవ అన్నారు. రెండు రోజుల తెలంగాణ...

అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా విజయబాబు

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ పోలా విజయబాబుని ప్రభుత్వం నియమించింది. జర్నలిస్టుగా జీవితాన్ని మొదలుపెట్టిన విజయబాబు పలు పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆంధ్రప్రభ దినపత్రికకు కొంతకాలంపాటు ఎడిటర్...

ఆరోగ్య శ్రీ ద్వారా ఇకపై 3255 చికిత్సలు

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఇతరరాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గాయపడితే అలాంటి వారికి వెంటనే డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

పుష్కర్ దేవాలయంలో కవిత ప్రత్యేక పూజలు

రాజస్థాన్ లోని ప్రఖ్యాత పుణ్య క్షేత్రం పుష్కర్ లోని బ్రహ దేవాలయం సందర్శించిన ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత నాథ్ ద్వారా లోని పేరెన్నికగన్న శ్రీనాథ్ జీ దేవాలయంలో ప్రత్యేక...

అనర్హత వేటు దిశగా.. ఎస్.పి నేత అజాంఖాన్

ఉత్తరప్రదేశ్ లో వివాదాస్పద నేతగా ముద్రపడ్డ... సమాజ్ వాది ఎమ్మెల్యే ఆజాం ఖాన్ చిక్కుల్లో పడ్డారు. మతపరమైన రెచ్చగొట్టే ప్రసంగాల కేసులో ఆయనకు ఇటీవల రాంపూర్ జిల్లా న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష...

కాకినాడ IIFT ప్రారంభం

కాకినాడలో నెలకొల్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) క్యాంపస్ కార్యకలాపాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణి శాఖమంత్రి...

భారత్ విదేశాంగ విధానంపై పుతిన్ ప్రశంసలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్… ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు.  భారత ప్రధాని అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానంతోపాటు ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాల్ని కూడా పుతిన్ ప్రశంసించారు. భారత ప్రధాని నరేంద్ర...

Most Read