Sunday, May 4, 2025
HomeTrending News

ఆక్వా రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోం: సిఎం వార్నింగ్

ఆక్వా వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గించి తమను మోసం చేస్తున్నారని రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారు సిఎం...

గుజరాత్‌ తీరంలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

350 కోట్ల విలువైన హెరాయిన్‌తో కూడిన పాకిస్థాన్ బోటును గుజరాత్ ఏటీఎస్,ఇండియన్ కోస్ట్ గార్డ్  ఈ రోజు (శనివారం) పట్టుకున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరుగుతోంది. మాద‌క‌ద్ర‌వ్యాల క‌ట్టడిపై భార‌త భద్ర‌త...

ఏపీకి ఎలా వస్తారు:  కేసిఆర్ కు సోము ప్రశ్న

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పై తెలంగాణా మంత్రి కేటిఆర్ చేసిన వ్యాఖ్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు.  వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో...

డిజిపీ ఎదుట లొంగిపోయిన మావో ఉషారాణి

తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మహిళా నేత.. తెనాలికి చెందిన ఆలూరి ఉషారాణి.. దండకారణ్య జోనల్‌ కమిటీ సభ్యురాలిగా ఉన్న ఉషారాణి మూడు దశాబ్దాలుగా విప్లవ పంథాలో కొనసాగుతున్నారు. ఆలూరి ఉషారాణి అలియాస్...

రాజీనామా చేద్దాం రా : అచ్చెన్నకు ధర్మశ్రీ సవాల్

విశాఖకు పాలనా రాజధాని వద్దంటున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సవాల్ చేశారు. అచ్చెన్నాయుడు అక్కడ గెలిస్తే ఆయన...

విశాఖలో 15న భారీ ర్యాలీ: మంత్రి అమర్నాథ్

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 15న విశాఖలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు.  మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో...

హైదరాబాద్ చేరుకున్న మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే. ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల ప్రచారం కోసం కొద్దిసేపటి క్రితం నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో...

హైదరాబాద్లో 90 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్

అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తున్నది. ముఖ్యంగా రవాణా వ్యవస్థ, జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు కనీస వసతుల కల్పనకు వినూత్న ఆలోచనలకు సృజనాత్మకత జోడించి...

నాసిక్ లో బస్సు ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

మహారాష్ట్రలోని నాసిక్​లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. శనివారం తెల్లవారు జామున 4.20 గంటల సమయంలో నాసిక్​-ఔరంగాబాద్​ రహదారిపై హోటల్​ చిల్లీ చౌక్​ సమీపంలో...

హైద‌రాబాద్ మెట్రో స‌ర్వీసుల వేళ‌ల పెంపు

హైద‌రాబాద్‌లో మెట్రో రైల్ వేళ‌ల‌ను మ‌రింత‌గా పొడిగిస్తూ శుక్రవారం ఓ కీల‌క నిర్ణయం జ‌రిగింది. ప్రస్తుతం రాత్రి 10.15 గంట‌ల వ‌ర‌కే హైద‌రాబాద్‌లో మెట్రో సేవ‌లు అందుతున్నాయి. తాజాగా ఈ స‌మ‌యాన్ని రాత్రి...

Most Read