Sunday, May 4, 2025
HomeTrending News

ఉనికి చెప్పేలా విశాఖ గర్జన: మంత్రి గుడివాడ

విశాఖ గర్జనకు ఉత్తరాంధ్ర రైతులు సంపూర్ణ మద్దతు ప్రకటించారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.  విశాఖలో పరిపాలనా రాజధాని పెట్టాలని సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని, దీనికి...

కెసిఆర్ బయటకు వచ్చేది ఓట్ల కోసమే – షర్మిల విమర్శ

తెలంగాణలో సమస్యలు లేని గ్రామం లేదని, సమస్యలు లేని వర్గం లేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి వర్గాన్ని 8 ఏళ్లుగా కేసీఅర్ మోసమే...

భాష ఎంచుకునే హక్కు ప్రజలదే : మంత్రి కేటీఆర్‌ 

భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఐఐటీలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని...

గర్జన డైవర్ట్ కోసమే పవన్ టూర్ : రాజా విమర్శ

వికేంద్రీకరణకు మద్దతుగా  ఈనెల 15న తాము నిర్వహిస్తున్న ప్రజాగర్జన  కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా  విమర్శించారు.  పవన్...

చైనా ఆగడాలు… కెన్యా అగచాట్లు

ఆఫ్రికాలో చైనా ప్రాజెక్టులపై ప్రజలు, ప్రభుత్వాల్లో నిరసన వ్యక్తం అవుతోంది. ఒప్పందాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న చైనా కంపెనీలు...  నిబంధనలు  ఉల్లంఘిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కెన్యా ప్రభుత్వం చైనా ప్రాజెక్టులపై పునః సమీక్ష...

దాన్ని పాదయాత్ర అంటారా? శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబు సిఎం గా ఉండగా రాయలసీమకు అన్ని విధాలుగా అన్యాయం చేశారని,  ఇక్కడ హైకోర్టు వస్తుంటే అది కూడా వద్దంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాము అమరావతిని వ్యతిరేకించడం...

వరి ఎగుమతులపై దృష్టి పెట్టండి: సిఎం సూచన

ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ రైతు, ఎక్కడా ఫిర్యాదు చేయకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇ–క్రాపింగ్‌ చేయడం వల్ల ధాన్యం...

కొంచెం చిలిపి-మరికొంత సీరియస్: బాబుతో బాలయ్య ‘అన్ స్టాపబుల్’

నందమూరి బాలకృష్ణ  వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి మాధ్యమం 'ఆహా' లో ప్రసారమవుతోన్న 'అన్ స్టాపబుల్' రెండవ సీజన్ తొలి ఎపిసోడ్ గెస్ట్ ఎవరో తెలిసిపోయింది. బాలయ్య వియ్యంకుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా...

వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

ఉత్త‌రాంధ్రుల క‌ల్ప‌వ‌ల్లి, విజ‌య‌న‌గ‌రం ప్ర‌జ‌ల‌ ఇల‌వేల్పు శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వం లక్షలాది మంది భక్తుల మధ్య వైభవంగా జరుగుతోంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి(దేవాదాయ శాఖ) కొట్టు...

ములాయంకు బాబు నివాళులు

సమాజ్ వాదీ పార్టీ  వ్యవస్థాపక అధ్యక్షుడు,  యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కు ఏపీ మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. అనారోగ్యంతో నిన్న మృతి చెందిన ములాయం...

Most Read