శిథిలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే కూటమిగా పోటీ చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తనకు అనుభవం ఉందని, పవన్ కు పవర్ ఉందని, అగ్నికి వాయువు... ప్రజాగళానికి వారాహి...
పశ్చిమాసియాలో పిరంగుల మోతలు... ఆకలి చావులు గత ఆరు నెలలుగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ పై 2023 అక్టోబర్ 7వ తేదిన హమాస్ ఉగ్రవాదులు దాడులకు దిగారు. అనేకమందిని హతమార్చి 253 మందిని బదీలుగా...
పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్రకు ప్రజలు నీరాజనం పలికారు. ఈ ఉదయం గంటావారిపాలెం బస ప్రాంతం నుంచి ఉదయం బస్సు యాత్ర మొదలైనప్పటి నుంచి రోడ్డు పొడవునా...
చంద్రబాబు వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదని, మళ్ళీ జన్మభూమి కమిటీలు తీసుకువస్తారని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి పది వేల...
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నేతలు నేడు ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. వైసీపీ, టిడిపి, జన సేన అధినేతలు వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఉగాది...
మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు....
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు సోమవారం ఎన్నికల ప్రచారంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. కడప ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల ఈ రోజు మైదుకూరులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా...
మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయల విరాళం అందించారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ చేస్తోన్న ప్రజా సేవకు తన వంతు తోడ్పాటుగా ఈ సాయం...
ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు తాళం కొట్టుకోవాలంటే కొట్టుకోవచ్చని.. కానీ మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. బీహార్ ను పాలిస్తానంటూ బయల్దేరిన ఆయనకు అక్కడి ప్రజలు ఏం...