Tuesday, February 25, 2025
HomeTrending News

నా అనుభవం – పవన్ పవర్ రెండూ కలిశాయి: చంద్రబాబు

శిథిలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే కూటమిగా పోటీ చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తనకు అనుభవం ఉందని, పవన్ కు పవర్ ఉందని, అగ్నికి వాయువు... ప్రజాగళానికి వారాహి...

పాలస్తీనా తుడిచిపెట్టుకు పోతుందా?

పశ్చిమాసియాలో పిరంగుల మోతలు... ఆకలి చావులు గత ఆరు నెలలుగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ పై 2023 అక్టోబర్ 7వ తేదిన హమాస్ ఉగ్రవాదులు దాడులకు దిగారు. అనేకమందిని హతమార్చి 253 మందిని బదీలుగా...

జనసంద్రంగా మారిన పల్నాడు రోడ్లు

పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ బస్సుయాత్రకు ప్రజలు నీరాజనం పలికారు. ఈ ఉదయం  గంటావారిపాలెం బస ప్రాంతం నుంచి ఉదయం బస్సు యాత్ర మొదలైనప్పటి నుంచి రోడ్డు పొడవునా...

వాలంటీర్లపై బాబువి పిట్ట కథలు: కొడాలి

చంద్రబాబు వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదని, మళ్ళీ జన్మభూమి కమిటీలు తీసుకువస్తారని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి పది వేల...

ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ లకు అగ్ని పరీక్ష

మహారాష్ట్ర వికాస్ అఘాడి కూటమిలో సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్‌, ఎన్సీపీ(శరద్‌ పవార్‌)తో కలిసి బరిలో దిగుతున్న శివసేన(ఉద్ధవ్‌ వర్గం) 21 సీట్లలో పోటీ చేయనున్నది. NCP-10 సీట్లు, కాంగ్రెస్-17 సీట్లలో...

ఉగాది వేడుకల్లో నేతలు

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నేతలు నేడు ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. వైసీపీ, టిడిపి, జన సేన అధినేతలు వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఉగాది...

ఎమ్మెల్సీ క‌విత రిమాండ్ పొడగింపు

మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు కోర్టు పొడిగించింది. 14 రోజుల క‌స్ట‌డీ ముగియ‌డంతో అధికారులు ఆమెను న్యాయ‌స్థానంలో హాజ‌రుప‌రిచారు....

మైదుకూరులో YS షర్మిలకు యువకుడి సమాధానం

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు సోమవారం ఎన్నికల ప్రచారంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. కడప ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల ఈ రోజు మైదుకూరులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా...

జనసేనకు చిరంజీవి రూ. 5 కోట్ల విరాళం

మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయల విరాళం అందించారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ చేస్తోన్న ప్రజా సేవకు తన వంతు తోడ్పాటుగా ఈ సాయం...

పీకే భాష అభ్యంతరకరం : బొత్స

ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు తాళం కొట్టుకోవాలంటే కొట్టుకోవచ్చని.. కానీ మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. బీహార్ ను పాలిస్తానంటూ బయల్దేరిన ఆయనకు అక్కడి ప్రజలు ఏం...

Most Read