Conspiracies: రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా ప్రతిపక్ష నేతలు రకరకాల కుట్రలు పన్నుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు...
Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్సిన్హా.. కీలక ప్రకటన చేసిన జైరాం రమేష్.. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్సిన్హా పేరును ప్రకటించారు. 22 రాజకీయ పార్టీలు యశ్వంత్సిన్హాకు...
Historical: రాష్ట్ర చరిత్రలో బైజూస్ తో ఒప్పందం ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు అపహాస్యం...
ప్రవాస ఉస్మానియన్ల సహకారంతో త్వరలోనే ఓయూ క్యాంపస్ లో పలు స్టార్టప్ లు ప్రారంభించనున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్ డి. రవిందర్ తెలిపారు. ఇందుకు ప్రఖ్యాత కంపెనీల్లో సీఈఓలుగా పనిచేస్తున్న ఓయూ పూర్వ విద్యార్థులు ముందుకు...
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర అధికార పార్టీ శివసేనలో ముసలం పుట్టింది. మంత్రి ఏక్ నాథ్ షిండే అందుబాటులో లేకుండా పోయారు. ఆయన వెంట మరో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తాజా...
ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు హైదరాబాద్కు ఎందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ నగర పరిధిలోని కైతలాపూర్ ఫ్లై ఓవర్ను ప్రారంభించి, అనంతరం జరిగిన బహిరంగ...
ఆచార్య జయశంకర్ సార్ 11 వ వర్ధంతి పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిదని నేతలు కొనియాడారు. తెలంగాణ సాధనే స్పూర్తిగా, ప్రత్యేక రాష్ట్ర...
తెలంగాణ రాష్ట్రం త్వరలోనే మరో మైలురాయిని అధిగమించనున్నది. రాష్ట్రంలోని పశు సంపద మొత్తం విలువ రూ.లక్ష కోట్లకు చేరువలో ఉన్నది. రాష్ట్రంలో 2013-14లో రూ.24,878 కోట్లుగా ఉన్న పశు సంపద విలువ 2021-22...
Yoga Day: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా ఈ సందర్బంగా యోగాపై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు.
రాష్ట్ర వైద్య,...
Photo speaks: డీఎస్సీ-98 క్వాలిఫైడ్ అభ్యర్ధులకు న్యాయం చేస్తానంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చిన సంగతి తెలిసిందే. వారి 23 ఏళ్ల పోరాటం ఫలించింది. అయితే...