Friday, March 21, 2025
HomeTrending News

నైజీరియాలో ఘోర ప్రమాదం

నైజీరియా దక్షిణ రాష్ట్రమైన ఇమోలోని ఓ అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో..శనివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా కార్మికులు సజీవదహనం అయ్యారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన అనేక...

సొంత పుత్రుడిపై నమ్మకం లేకే..: గుడివాడ

Behind Babu: పవన్ కళ్యాణ్ ఎప్పటికీ చంద్రబాబుకు దత్తపుత్రుడేనని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. సొంత పుత్రుడిపై నమ్మకం లేక దత్తపుత్రిడిని చంద్రబాబు తెచ్చి పెట్టుకున్నారని అన్నారు....

మరోసారి వచ్చే అవకాశమే లేదు: యనమల

No question: మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని సిఎం జగన్ కు అర్ధమైందని, అందుకే రాష్ట్రాన్ని మరింతగా అప్పుల వూబిలోకి నెడుతున్నారని టిడిపి సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి యనమల...

ముంబైలో హనుమాన్ చాలీసా వివాదం

హనుమాన్ చాలీసా వివాదం మహారాష్ట్రలో దుమారం లేపుతోంది. విదర్భ ప్రాంతాన్ని సిఎం నిర్లక్ష్యం చేస్తున్నారని, రెండేళ్లుగా సచివాలయం (మంత్రాలయ) రావటం లేదని యువ స్వాభిమాన్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవి రాణా, ఆ...

వార్ మెమోరియల్ సందర్శించిన గవర్నర్

War Memorial: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ తన సతీమణి సుప్రవ తో కలిసి నేడు ఉదయం ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు.  అమరవీరులకు నివాళులు అర్పించిన గవర్నర్ జాతి సేవలో...

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం

ప్రజలారా... బాంచన్ బతుకులు కావాలా? .... పేదల రాజ్యం కావాలా? ఆలోచించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మోసకారి. పచ్చి అబద్దాలు కోరు....

బెంగుళూరుపై హైదరాబాద్ ఘన విజయం

IPL-2022: ఐపీఎల్ లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై హైదరాబాద్ సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లు మార్కో జాన్సెన్, నటరాజన్ దెబ్బకు బెంగుళూరు...

ప్రధానితో ఏపీ గవర్నర్ భేటీ

PM-Governor: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఢిల్లీ లో పర్యటిస్తున్నారు. నేడు ప్రధాని నరేంద్ర మోడీ తో అయన సమావేశమయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ తో...

మహిళల రక్షణలో ప్రభుత్వం విఫలం

Babu letter: రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాల నిరోధంలో, వారికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. దిశ చట్టం ద్వారా అత్యాచార నిందితులకు 21...

విశాఖలో జాబ్ మేళా ప్రారంభం

Job Mela-2:  వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్నమెగా జాబ్ మేళాలో భాగంగా రెండవ కార్యక్రమం విశాఖపట్నం లో నేడు ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఈ...

Most Read