ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ కేరళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్తో పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్...
రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేటలో ఐటీ హబ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్.. తాజాగా నిజామాబాద్...
ఐఐఏఎస్ ఫ్లోరిడా, యూఎస్ఏ నుండి సైంటిస్ట్ వ్యోమగామి అభ్యర్ధిగా సిల్వర్ వింగ్స్ అందుకున్నపాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. గత ఏడాది జులైలో...
తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని లోకేష్ కు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఛాలెంజ్ విసిరారు. యువగళం యాత్రలో భాగంగా మాచర్లలో జరిగిన సభలో తనపై ఆయన పలు...
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 2001లో పార్టీ ఏర్పాటుచేసినప్పటి నుండి తిరుగులేని ఆధిక్యంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారు. నాటి నుండి నేటి వరకూ జిల్లా ప్రజలను మమేకం...
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మిలిటెంట్ గ్రూప్ లు ఏ మాత్రం అవకాశం చిక్కినా తమ ఉనికి చాటుకుంటున్నాయి. పాక్ మిలిటరీ, నిఘా వర్గాలు టార్గెట్...
కర్ణాటక రాష్ట్రానికి ఆర్థికంగా గుండెకాయ... దక్షిణ భారత దేశంలో ఐటి పరిశ్రమకు కేరాఫ్ గా ఉన్న బెంగళూరు నగరం ఉహించని రీతిలో విస్తరిస్తోంది. అయితే ప్రభుత్వాల నిర్లక్ష్యం బెంగళూరు నగరానికి శాపంగా మారింది. ట్రాఫిక్...
సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రిక ప్రపంచానికి తీరనిలోటని సిఎం అన్నారు. పత్రికా సంపాదకుడుగా...
హైదరాబద్ అల్వాల్ లోని గద్దర్ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్...దివంగత గద్దర్ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.
ప్రజా గాయకుడు గద్దర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్......
పోలవరం నిర్వాసితులకు కేంద్రం నేరుగా సహాయం చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇదే విషయాన్ని ప్రధానమంత్రి మోడీకి కూడా తాను తెలియజేశానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం...