రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతో పాటు వరి పంట సాగుకూడా తగ్గిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణాలో సాగు విస్తీర్ణం పెరుగుతుంటే ఏపీలో తగ్గిపోతోందని వ్యాఖ్యానించారు. ఐదు...
మణిపూర్ ఘర్షణల దర్యాప్తు పర్యవేక్షణకు ముగ్గురు మాజీ మహిళా న్యాయమూర్తుల కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మణిపూర్ హింసా సంఘటనలపై దరగయాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI),...
చంద్రబాబు రక్తంలోనే వెన్నుపోటు ఉందని, ఆయన పవన్ కళ్యాణ్ ను కూడా వాడుకుని వదిలేస్తారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఎంతో గొప్పవాడని, అలాంటి వ్యక్తికి బాబు...
భారతదేశ పౌరుల వ్యక్తిగత డాటా రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్లు – 2023’ కు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ...
కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలను మరచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని...
ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్ లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సుమారు 24 మంది...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు పార్లమెంట్ లో అడుగుపెట్టారు. పరువు నష్టం కేసులో ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన నాలుగు నెలల తర్వాత లోక్ సభకు హాజరయ్యారు. గతంలో మోదీ ఇంటి పేరుపై...
ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఏర్పడ్డ స్పెషల్ ఇంటెలిజెంట్ బ్యూరో ఎస్ఐబీకి సజ్జనార్ గతంలో ఐజీగా పనిచేశారు. అనేక ఎన్కౌంటర్లలో ఆయన కీలకపాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి మావోయిస్టు సానుభూతిపరుడు, విప్లవ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఒకే నగరంలో నేడు బస చేయనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను కలుసుకుని వారికి అందిన సహాయ పునరావాస కార్యక్రమాలపై ప్రత్యక్షంగా...
రాష్ట్రంలో బిసి విద్యా సంబందిత అంశాలైన జాతీయ సంస్థల్లో బిసి రియంబర్మంట్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ విద్యార్థులకు సకల వసతులు వంటి నూతన కార్యక్రమాలకు సంబందించి జీవో విడుదల, నూతన లోగో విడుదలను...