లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి ఎంపి నామ నాగేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో అన్ని ప్రాంతాలను, రాష్ట్రాలను సమ దృష్టితో అభివృద్ధి చేయాల్సిన...
నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. లోక సభలో జరిగిన చర్చలో ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడారు. వేదం...
అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో ఇవాళ మాట్లాడిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ పై నిప్పులు చెరిగారు. కొన్ని రోజుల క్రితం మణిపూర్ వెళ్లానని, కానీ మన ప్రధాని ఇంత...
తెల్ల రేషన్ కార్డుదారులందరికి భీమా కల్పించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి మత్స్యకారులకు మధ్య దళారులను తొలగించాలన్నారు. చేప పిల్లల పెంపకం కోసం నేరుగా మత్స్య కారులకే...
తనపై హత్యాయత్నం చేసి తిరిగి తనపైనే కేసు పెట్టారని, ఇదెక్కడి దుర్మార్గమో అర్ధం కావడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారు. ఎన్ ఎస్ జి కమెండోలు,...
తమ ప్రభుత్వ పథకాల ద్వారా ఆడపిల్లలు కనీసం డిగ్రీ వరకూ చదువుతున్నారని, రాష్ట్రంలో దాదాపు 86% మంది ఆడపిల్లలు డిగ్రీ వరకూ చదువులు పూర్తి చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారని ఇది...
కుల వృత్తులను కాపాడి వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకం అమలు చేస్తున్నాం. బ్యాంకుల ద్వారా ష్యూరిటీ, గ్యారెంటీ లేకుండా నేరుగా లబ్ధిదారులకు...
ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి 3లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం...
గత వారం అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె, పుంగనూరు నియోజక వర్గాల పరిధిలో చోటు చేసుకున్న ఘర్షణలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో సహా 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ...
గృహలక్ష్మి పథకం ఈ నెల 20వ తేదీలోగా మొదటిదశ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. 10వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులకు మొదటి విడతలో అవకాశం...