కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో కీలక పార్టీగా ఉన్న జెడి(యు) పాత డిమాండ్ ను కొత్తగా తెరమీదకు తీసుకొచ్చింది. ఎప్పటి నుంచో ఉన్న బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ మొదలు పెట్టింది. బీహార్కు...
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీ.శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు....
రాష్ట్రం పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో నేడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల...
రాంచీలోని బిర్సా ముండా జైలులో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు జార్ఖండ్ హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు...
కాంగ్రెస్ పార్టీలో తాటిపర్తి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రస్థానం లోతుగా విశ్లేషిస్తే తాజా పరిస్థితికి ఆయన అవలంభించిన విధానాలే కారణమని అనుచరులు గుసగుసలు పెడుతున్నారు. 1980లో మల్యాల సమితి అధ్యక్షుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన...
బీహార్ రాష్ట్రంలో వరుసగా కూలుతున్న వంతెనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆరు నెలల్లోనే వరుసగా వంతెనలు కుప్పకూలటంతో బిహార్ రాష్ట్రం పతాక శీర్షికలకు ఎక్కుతోంది. ఇప్పటికే మూడు బ్రిడ్జిలు కుప్పకూలగా.. తాజాగా మరో...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం ఓమ్నీ వ్యాన్ నడిపారు. కేసీఆర్ డ్రైవింగ్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా కేసీఆర్ నడుస్తున్నారు. కారు నడిపి...
18వ లోక్సభలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఇటీవలే లోక్సభ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీలుగా ప్రమాణస్వీకరాం చేసిన సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజల విశ్వాసాన్ని...
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన తర్వాత జై పాలస్తీనా అని నినదించడంతో లోక్సభలో కలకలం రేగింది. దీనిపై ఇద్దరు న్యాయవాదులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు....