భారతదేశ భవిష్యత్తును మార్చేందుకు, భారతదేశ ఆలోచనను, భావజాలాన్ని మార్చేందుకు ఒక సంకల్పంతో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించిందని బిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ప్రస్థానంలో, మహా యుద్ధంలో...
ఇజ్రాయెల్లోని జెరూసలేం కాల్పుల మోతతో దద్దరిల్లింది. జెరూసలేంలోని నెవ్ యాకోవ్ బౌలేవార్డ్లోని యూదుల ప్రార్థనా మందిరం వెలుపల ఓ ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 11 మంది...
మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్..... ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన... గోరుముద్ద కార్యక్రమంలో...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి విశాఖపట్నం పర్యటన రద్దయ్యింది. జగన్ విశాఖలోని చినముషిడివాడలో శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో రేపు (శనివారం) పాల్గొనాల్సి ఉంది.
ఆ తర్వాత అనకాపల్లి ఎంపీ బి. సత్యవతి...
YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభానికి వరంగల్ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 28 నుంచి పాదయాత్ర కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా...పిబ్రవరి 2...
సర్జికల్ స్ట్రైక్స్పై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా తాజాగా ఇదే అంశంపై ఆ పార్టీకి చెందిన మరో నేత సంచలన వ్యాఖ్యలు...
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన 'యువగళం' పాదయాత్ర ఈ రోజు (శుక్రవారం) ఉదయం 11.03 గంటలకు ప్రారంభమైంది. ముందుగా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో లోకేష్...
కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్. గుర్నాథ్ రెడ్డి, ఆయన కుమారుడు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ఆర్. జగదీశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ MLA...
సోమాలియాలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైన్యం దాడిలో ఐసీస్ సీనియర్ నాయకుడు బిలాల్ అల్ సుదానీ హతమయ్యాడు. ఉత్తర సోమాలియాలోని పర్వత గుహ కాంప్లెక్సులో ఉన్న ఇస్లామిక్...
ఎన్నికల ఏడాది కావటంతో అన్ని పార్టీలు ప్రాచారస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ - కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో డీ అంటే డీ అంటున్నారు. రాబోయే...