Monday, April 21, 2025
HomeTrending News

15 నుంచి రెవెన్యూ సదస్సులు

To resolve disputes: రాష్ట్రంలో జూలై 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహక సదస్సు 11న ప్రగతి భవన్ లో జరగనుంది.  ఈ విషయాన్ని సిఎంవో అధికారులు ఓ...

కార్యకర్తలు గర్వపడేలా ప్లీనరీ: నేతల సూచన

YSRCP Plenary:  ఈనెల 8,9 తేదీలలో గుంటూరులో నిర్వహించనున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసేందుకు నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని పార్టీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, రాజ్యసభ సభ్యులు...

‘కాకతీయ వైభవ సప్తాహం’ బ్రోచర్ ఆవిష్కరణ

Kakatiya Dynasty: ఈనెల 7వ తేదీ నుంచి 13వతేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 'కాకతీయ వైభవ సప్తాహం' బ్రోచర్ ను మంత్రులు కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ...

ముఖ్రా గ్రామం అందరికీ ఆదర్శం: మంత్రి కేటిఆర్

Inspiration: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండ‌లంలోని ముఖ్రా కె గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన గ్రామ సర్పంచ్‌ గాడ్గె మీనాక్షిని  రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె...

కానిస్టేబుల్ పై దాడి: సీఆర్పీఎఫ్ సిబ్బంది సస్పెండ్

Suspension: హైదరాబాద్ గచ్చిబౌలిలో అధికారిక విధుల్లో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ ఉద్యోగిపై దాడి ఘటనను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ విభాగానికి చెందిన ఇద్దరు...

విద్యతోనే పేదరికం జయించాలి: సిఎం

 Vidya Kanuka: రేపటితరం భవిష్యత్తుమీద దృష్టిపెట్టిన ఏకైక ప్రభుత్వం తమదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే 10 నుంచి 15 సంవత్సరాల్లో విద్యార్ధులు ఎలాంటి పోటీని...

మేం కలిసే ఉన్నాం: జనసేన తో పొత్తుపై సోము

We both one:  వచ్చే ఎన్నికల్లో బిజెపి-జనసేన కలిసే పోటీ చేస్తాయని, ఈ విషయంలో ఎవరికీ సందేహాలు అవసరంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. భీమవరంలో జరిగిన మోడీ...

వారి ఆటలు సాగనివ్వం: రేవంత్ రెడ్డి

No way: సిఎం కేసియార్ పూర్తిగా బిజెపి ప్రయోజనాలకోసమే పని చేస్తున్నారని, ఈ విషయం రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మరోసారి బైటపడిందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.  మమతా బెనర్జీ నేతృత్వంలో...

కాంగ్రెస్ లోకి తీగల?

Joining: మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయమై వచ్చే వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై నేడు...

సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి కన్నుమూత

సీనియర్ పాత్రికేయులు శ్రీ గుడిపూడి శ్రీహరి (86) సోమవారం రాత్రి 2 గంటల సమయంలో అనారోగ్యంతో కన్నుమూశారు. గుడిపూడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. సినీ విమర్శకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై...

Most Read