Wednesday, March 26, 2025
HomeTrending News

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై 18 వ తేదీన కెసిఆర్ సమీక్ష

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై ఈనెల 18 వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే..పల్లె...

ఆయిల్ ఫామ్ ధరలపై త్వరలో నిర్ణయం: కాకాణి

Oilpalm:  రాష్ట్రంలో రైతులు,ఫ్యాక్టరీల యాజమాన్యాలకు ఆమోద యోగ్యంగా ఉండే రీతిలో ఆయిల్ ఫామ్ ధరలను త్వరలో నిర్ణయిస్తామని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్,ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి స్పష్టం చేశారు. అమరావతి సచివాలయం రెండవ...

బండి సంజయ్ పై కేటిఆర్ పరువు నష్టం దావా

బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్. ఈ మేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్ కి నోటీసులు జారీచేసిన కేటీఆర్. ఈనెల 11వ తేదీన ట్విట్టర్...

అమిత్ షా పొలిటికల్ టూరిస్ట్..తెరాస విమర్శ

Amit Shah Political : బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర బీజేపీ అంతర్గత సంఘర్షణ యాత్రగా మారిందని విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రా రెడ్డి ఎద్దేవా చేశారు. పాదయాత్రలో...

ఇండియాతో స్నేహం అత్యావశ్యకం – విక్రమసింఘె

ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక ప్రజలను ఆదుకునేందుకు భారత దేశం చూపిస్తున్న చొరవ అభినందనీయమని శ్రీలంక నూతన ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడికి విక్రమసింఘె...

తెలంగాణ.. పట్టణ రాష్ట్రం – మంత్రి కేటిఆర్

Fast Urbanization : తెలంగాణను వేగంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ రాష్ట్రంగా చెప్పవచ్చని మంత్రి కే తారక రామారావు అన్నారు. ఇప్పటికే సుమారు 46 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, 5నుంచి...

పల్లె ప్రగతిలో విద్య, వైద్యంపై ఫోకస్

Palle Pragathi : నాలుగు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇప్పుడు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయని, తత్ఫలితంగా రాష్ట్రంలోని అనేక గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ఇదే వరుసలో ఐదవ...

ఇలాంటి వారిని ఎక్కడైనా చూశారా?: జగన్

Did u See? కొడుక్కి మోసాలు, పచ్చి అబద్ధాల్లో  ట్రైనింగ్ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని ఎక్కడైనా చూశారా అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.  మంత్రిగా పనిచేసి...

ప్రజలే పొత్తు కోరుకుంటున్నారు: బాబు

People wants: ఎన్నికల పొత్తులపై  ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసని, దీనికి ఇంకా చాల సమయం ఉందని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.  ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు...

భారత్ -పాక్ సంబంధాలపై పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత – పాకిస్తాన్ సంబంధాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో పాలకులే భారతదేశాన్ని విమర్శిస్తారని, ప్రజలు భారతీయుల్ని అభిమానిస్తారని...

Most Read