Saturday, March 29, 2025
HomeTrending News

మూడు రాజధానులు సాధ్యం కాదు: జీవీఎల్

Not Possible: అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని బిజెపినేత,  రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. నాటి ప్రభుత్వం అమరావతి ప్రాంత...

ధాన్యం కొనుగోళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం – మంత్రి గంగుల

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని వసతులు కల్పించండని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. పీపీసీల్లో మౌలిక వసతులు, సరిపడ గన్నీలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రూ.3.50 కోట్లతో...

అవన్నీ అసత్య కథనాలు : గుంటూరు జడ్పీ ఛైర్మన్

Not Correct: తన భర్తపై అసత్య కథనాలు ప్రచురించారని, ఈనెల 9వ తేదీనే ఆయన విదేశాలకు వెళ్ళారని,  రెండ్రోజుల క్రితం ఆయన్ను అరెస్టు చేశారంటూ  తప్పుడు వార్తలు ప్రచురించారని గుంటూరు జడ్పీ ఛైర్మన్...

అమిత్ షాకు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు... టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలతో సుధీర్గమైన బహిరంగ లేఖ రాశారు. మాటలు కోటలు దాటుతున్నాయి... చేతలు గడప దాటడం లేదు అన్న సామెత కేంద్రంలోని...

వేటగాళ్ళ కాల్పుల్లో ముగ్గురు పోలీసుల మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వేటగాళ్లు రెచ్చిపోయారు.. అడవిలో జింకలను వేటాడేందుకు వచ్చి.. అడ్డొచ్చిన పోలీసుల ప్రాణాలు బలిగొన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గుణ జిల్లాలో కృష్ణ జింక‌ల వేట‌గాళ్లు ఈ రోజు తెల్లవారుజామున ముగ్గురు పోలీసులను కాల్చి...

ముండ్కా ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు

Mundka Incident : ఢిల్లీ అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు చర్యలు పూర్తి అయ్యేందుకు మరో మూడు గంటలు పడుతుందని NDRF బృందాలు ప్రకటించాయి. అయితే 28...

అమిత్ షాకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం

Amit Shah : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి అమిత్ షా ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ రోజు (శనివారం) తెలంగాణలో...

సిఎం జగన్ తో జపాన్ లో రోడ్ షోకు సన్నాహాలు

Industrialization: జపాన్ కోరుకునే పారిశ్రామిక వాతావరణానికి ఏపీ చిరునామాగా నిలుస్తుందని, రాష్ట్రంలోని జపాన్ కంపెనీల సీఈవోలతో త్వరలో ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది స్పష్టం...

ఆవనూనెపై సుంకం తగ్గించండి: సిఎం వినతి

Consider this: వంటనూనెలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ...

సంస్కరణల దిశగా కాంగ్రెస్..సోనియా దిశానిర్దేశం

Modis Rule : కాంగ్రెస్‌ నేతలు త్యాగాలకు సిద్ధం కావాలన్నారు సోనియా గాంధీ. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న చింతన్‌ శిబర్‌లో ప్రసగించిన ఆమె.... కాంగ్రెస్‌ నేతలు వ్యక్తిగత స్వార్థం వీడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్...

Most Read