Friday, March 21, 2025
HomeTrending News

గవర్నర్ వ్యవస్థపై కెసిఆర్ గరం

Governor System : గవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఈ రోజు జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ వ్యవస్థ దుర్మార్గంగా మారిందని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థ వక్రమార్గంలో...

దేశానికి కావాల్సింది ప్ర‌త్యామ్నాయ అజెండా.. సీఎం కేసీఆర్

దేశానికి కావాల్సింది రావాల్సింది రాజ‌కీయ ఫ్రంట్‌లు కాదు.. ఇవేం సాధించ‌లేవు.. ఇవాళ దేశానికి కావాల్సింది ప్ర‌త్యామ్నాయ ఎజెండా. ఒక అద్భుత‌మై ప్ర‌గ‌తి ప‌థంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి. ఆ సిద్ధాంతానికి ప్ర‌తిపాదిక ప‌డాలని...

ప్ర‌జ‌ల దీవెనతోనే అద్భుత‌మైన పరిపాల‌న – సిఎం కెసిఆర్

Trs President Kcr : హైదరాబాద్‌, మాదాపూర్‌లోని హైటెక్స్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ తెలంగాణ అమ‌ర‌వీరుల స్థూపానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు. తెలంగాణ...

మీరే పెద్ద ఉన్మాదులు: మంత్రి రోజా

Be careful: సిఎం జగన్ మహిళా సాధికారతకు బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అభివర్ణించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంక్షేమం కోసం...

నేడే ముసాఫిర్ ఖానా ప్రారంభం

Iftar: పవిత్ర రంజాన్  మాసం పురస్కరించుకొని  ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం ముస్లిం సోదరులకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నేడు ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ  కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

టీఆర్ఎస్- కాంగ్రెస్ రెండూ ఒక్కటే-డీకే అరుణ

 Trs Congress : బీజేపీ రాష్ట్ర అధ్యక్షలు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గ్రానైట్ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకున్నారని, కేసీఆర్ డైరక్షన్ లోనే సంజయ్ పనిచేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి...

కులమతాల పేరుతో చిల్లర రాజకీయాలు: కేసీఆర్‌

 Politics Castes : మతం, కులం పేరిట కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ నగరంలోని మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమిపూజ చేశారు. ఈ...

మీరు నా కళ్ళు, చెవులు: సిఎం జగన్

 Implementing Schemes : పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పరిపాలన అందుబాటులో తేవడానికి, వారి పట్ల మరింత బాధ్యతగా ఉండడానికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

ఆ అవసరం మాకేంటి? సజ్జల

No question: కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వైఎస్సార్సీపీకి లేదని  ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో  ఏ పార్టీతో పొత్తు...

కేటిపిఎస్ లో బొగ్గు మిల్లర్ పేలుడు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ వద్ద గల కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ లో భారీ ప్రమాదం సంభవించింది. కేటిపిఎస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని ఒకటో యూనిట్ లోని బొగ్గు మిల్లర్ పేలి...

Most Read