Friday, March 21, 2025
HomeTrending News

ఐఐటి చెన్నై క్యాంపస్ లో కరోనా కలకలం

Iit Chennai Campus : చెన్నై ఐఐటిలో కరోనా కలకలం సృష్టించింది. ఒక్కరోజులోనే 31 కేసులు వెలుగు చూశాయి. 1121 మందికి పరీక్షలు చేయగా 31 మందికి పాజిటివ్ గా తేలింది. కేవలం...

అందుకే జగన్ కు అసహనం: అచ్చెన్నాయుడు

Frustration:  సిఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మే 27,28 తేదీల్లో ఒంగోలులో మహానాడు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఒంగోలులో ...

కేంద్రం గొంతు నొక్కుతోంది – మంత్రి జగదీష్

విద్యుత్ సరఫరా అంశంలో తెలంగాణ గొంతు నొక్కేందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రప్రభుత్వ కుట్రలు పరాకాష్టకు చేరాయనడానికి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేస్తున్న...

సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు భూమిపూజ‌

హైద‌రాబాద్ న‌గ‌రంలోని కొత్త‌పేట‌(ఎల్బీన‌గ‌ర్‌), ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ హాస్పిట‌ల్(స‌న‌త్ న‌గ‌ర్‌), అల్వాల్‌లో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ రోజు భూమి పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రులు హ‌రీశ్‌రావు, మ‌హ‌ముద్...

టీఆర్ఎస్ ప్లీనరీలో 33 రకాల వంటకాలు

33 Variety Recipes : తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్‌ మహా నగరం ముస్తాబైంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని...

నాటో కూటమిలో చేరనున్న స్వీడన్, ఫిన్లాండ్

రష్యా ఉక్రెయిన్ యుద్దంతో యూరోప్ దేశాల్లో మేధోమథనం మొదలైంది. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటో కూటమిలో చేరాలని నిర్ణయించాయి. వచ్చే నెల 16 వ తేదిన ఈ రెండు దేశాలు నాటో కూటమిలో...

సాంకేతిక నష్టాలు నియంత్రించాలి: పెద్దిరెడ్డి

Technical Loses : రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ఇంధన శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచీ వరుస సమీక్షలతో విద్యుత్ ఉత్పత్తి,...

టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్దం

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ రేపు హెచ్ఐసీసీలో జరగనుంది. ఇందు కోసం సర్వం సిద్దమైంది. ఉదయం 11 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి ప్లీనరీని పార్టీ అధినేత...

ఢిల్లీని కమ్మేసిన దుమ్ము ధూళి

Massive Dust Storm : ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. దుమ్ము, ధూళితో కూడిన భారీ ఈదురుగాలులతో పాటు అక్కడక్కడా వర్షం కూడా పడుతోంది. దుమ్ము, ధూళి కారణంగా దగ్గరగా వచ్చే వాహనాలు...

ఎల్బీన‌గ‌ర్ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రికి భూమిపూజ‌

హైదరాబాద్ ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలోని గ‌డ్డి అన్నారంలో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణానికి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఈ రోజు( మంగళవారం) భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు హ‌రీశ్‌రావు,...

Most Read