Thursday, March 20, 2025
HomeTrending News

జీనోమ్‌ వ్యాలీకి మరో అంతర్జాతీయ సంస్థ

Life Sciences Sector లైఫ్‌సైన్సెస్‌ సెక్టార్‌లో హైదరాబాద్‌ మరింత పురోగమిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో జీనోమ్‌ వ్యాలీ నడుస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్‌...

ఇది సమంజసం కాదు: యుటిఎఫ్ ఆందోళనపై బొత్స

Bosta on CPS agitation: సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని, ఆ కమిటీ నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం...

లంకలో నిరసనల హోరు.. రాజపక్స రాజీనామాకు డిమాండ్

శ్రీలంక ఘోర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. విదేశీ మారక నిల్వలు కరిగిపోవడంతో అత్యంత కఠిన పరిణామాలు లంకలో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇంధనం లేక కొట్టుమిట్టాడుతున్నది. మళ్లీ వర్షాలు పడే వరకు పరిస్థితులు...

స్టేట్ ఫెస్టివల్ గా రామతీర్థం నవమి ఉత్సవాలు

Rama Teertham:  రామతీర్థంలో  శ్రీరామనవమి ఉత్సవాలను  స్టేట్ ఫెస్టివల్ గా నిర్వహించే ప్రతిపాదనను సిఎం జగన్ పరిశీలిస్తున్నారని,  వచ్చే ఏడాదికి ఇది కార్యరూపం దాల్చుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వస్వామి ఆలయం పునః ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 10:25 గంటలకు తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతిస్వామి...

ఎల్లుండి సీఎంలతో ప్రధాని సమావేశం

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఈ నెల 27వ తేదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజా పరిస్థితి,...

ఉత్తరాంధ్రలో నేడు కేంద్రమంత్రి పర్యటన

'Centre' Tour: కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్‌ మ‌న్సుఖ్ మాండ‌వీయ రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. విజయనగరం, విశాఖ జిల్లాల్లో అయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేడు (25వ...

మీ ప్రస్థానం సెలయేరులా సాగాలి

Good Luck: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా పార్టీ తరపున సామాజిక బాధ్యతగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామని వైయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్‌ వి.విజయసాయిరెడ్డి అన్నారు....

ముగ్గురి ప్రాణాలు కాపాడిన మంత్రి డా. సీదిరి

Doctor-Minister: రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ డెవలప్మెంట్ శాఖల మంత్రి డా. సీదిరి అప్పలరాజు మరోసారి స్టెతస్కోపు పట్టి వైద్యం చేశారు. ముగ్గురి ప్రాణాలు కాపాడి వైద్య వృత్తి పట్ల తన అంకిత...

కాపుల ఓట్ల కోసం పవన్ కు గాలం: రాంబాబు

Babu Pet: చంద్రబాబును మళ్ళీ సిఎం చేసేందుకు, వైఎస్ జగన్ ను గద్దె దించేందుకు మాత్రమే పవన్ కళ్యాణ్  రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కాపుల...

Most Read