Saturday, March 1, 2025
HomeTrending News

దళితబంధుకు విపక్షాల ప్రశంస

రాష్ట్ర వ్యాప్తంగా వున్న దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులు పరిశీలించడం ద్వారా విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని...

25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు: సిఎం

నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. విశాఖపట్నంలో హై-ఎండ్‌ స్కిల్‌, తిరుపతిలో స్కిల్‌ యూనివర్శిటీలను నెలకొల్పుతున్నట్లు...

టిడిపి రైతు పోరుబాట: చంద్రబాబు

రేపటి (సెప్టెంబర్ 14) నుంచి 18 వరకు  జోనల్ వారీగా రైతు కోసం పోరుబాట కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోంది. పెట్టుబడి వ్యయం రెట్టింపు కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంట...

సోము లేఖ ఎనిమిదో వింత : అప్పలరాజు

జీవో నంబర్ 217 పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు రాసిన లేఖను ఎమిమిదో వింతగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖల మంత్రి సీదిరి అప్పలరాజు అభివర్ణించారు. వీర్రాజు నిన్న...

టిటిడి అగరు బత్తీల విక్రయం ప్రారంభం

టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటైన అగరబత్తీల విక్రయ కేంద్రాన్నిటీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో వినియోగించిన పూలు భక్తులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే వాటితో అగరుబత్తీలు తయారు చేస్తున్నామని వైవీ...

బాబు హయంలో ఫైబర్‌నెట్‌ అక్రమాలు

చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బ్లాక్‌ లిస్టులో ఉన్న తేరా సాఫ్ట్ కంపెనీకి టెండర్‌...

నాడు ఓటు, ఇప్పుడు దానితోనే ఉరి: లోకేష్

వైఎస్ జగన్ ఇచ్చిన హామీతో ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన యువత ఇప్పుడు అదే ఫ్యాన్ కు ఉరేసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం...

నాలుగు మండలాలకు నేడు కార్యాచరణ

దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో  కార్యాచరణ కోసం సన్నాహక సమావేశాన్ని ప్రగతి భవన్ లో ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్వహిస్తున్నారు. మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం,...

జీవో 111 పై మల్లగుల్లాలు

అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని జలాశయాల రక్షణ, అటవీ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి, రియల్ ఎస్టేట్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

వరి సాగుతో రైతన్నకు తిప్పలే

కేంద్ర ప్రభుత్వం కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమని చెప్పిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని, తెలంగాణలో రైతులు ఇక ముందు వరిపంట సాగు చేయడం ఏమాత్రం...

Most Read