Monday, September 14, 2026
HomeTrending News

Rajani: ప్రతి రూపాయి ప్రజల కోసమే: విడదల

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే రుణంలో ప్రతి రూపాయినీ ప్రజా సంక్షేమంకోసమే వినియోగిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. అప్పులపై చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే...

Yuva Galam:ప్రొఫెషనల్స్ కీలక పాత్ర పోషించాలి: లోకేష్

తాము అధికారంలోకి రాగానే 20  లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని జిల్లాలనూ పారిశ్రామికంగా...

Tamilanadu: పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు…తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా కేంద్రంలోని ఓ పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించి, భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో 16 మంది గాయాలతో కృష్ణగిరిలోని ప్రభుత్వ మెడికల్‌...

USA: అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల బరిలో మరో ఇండియన్‌ అమెరికన్‌

వచ్చే ఏడాది జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో ఇండియన్‌ అమెరికన్‌ బరిలో నిలిచారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు భారత సంతతికి చెందిన సౌత్‌ కరోలినా గవర్నర్‌ నిక్కీ హేలీ, పారిశ్రామిక వేత్త...

World Tiger Day: పర్యావరణ రక్షణకు పెద్ద పులి పాత్ర కీలకం

ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమం హైదరాబాద్ (ములుగు) ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో ఘనంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మారిన వాతావరణ పరిస్థితులు, పర్యావరణ రక్షణకు ముప్పుగా...

Polavaram: నా ప్రశ్నలకు బదులేది?: అంబటి

పోలవరం ప్రాజెక్టును ఏటిఎంగా వాడుకోవడం కోసమే కేంద్రం కట్టాల్సిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు.  పోలవరంపై తాను అడిగిన మూడు ప్రశ్నలకు టిడిపి...

Floods: ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్ – మంత్రి కేటిఆర్

రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన కార్యక్రమాల పైన పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా...

Babu Tour: పెన్నా టు వంశధార యాత్ర : అచ్చెన్నాయుడు

వ్యవసాయ, సాగునీటి రంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడే  రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వ్యవసాయం బాగుండాలంటే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంటుందని, కానీ...

Buldhana: మహారాష్ట్రలో బస్సు ప్రమాదం…ఆరుగురు మృతి

మ‌హారాష్ట్ర‌లోని బుల్దానాలో రెండు బ‌స్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెందారు. మ‌రో 21 మంది గాయ‌ప‌డ్డారు. శనివారం తెల్లవారు జామున 3.30 నిమిషాల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మ‌ల్కాపూర్ ఏరియాలోని...

H-1B: హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులకు శుభవార్త

కెనడా ఇటీవల చేసిన ప్రకటనతో అమెరికా అప్రమత్తం అయింది. హెచ్‌-1బీ వీసాదారులు కెనడాలో ఉద్యోగాలు చేసుకోవచ్చని ప్రకటించింది. ప్రకటన వచ్చిన కొద్ది సమయంలోనే మంచి స్పందన వచ్చింది. దీంతో కెనడా తన ప్రకటన...

Most Read