Monday, September 14, 2026
HomeTrending News

BC Welfare: కులవృత్తులు, చేతివృత్తుల వారికి లక్ష సాయం

బీసీ కులవృత్తులు నిర్వహించుకునే చేతివృత్తిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది, లక్షరూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన విధివిధానాలతో పాటు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి నేటినుండి అవకాశం ఇస్తున్నామని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా సీఎం...

రైతు అసలైన శాస్త్రవేత్త: మంత్రి కాకాణి

రైతులకు మరింత గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సిఎం జగన్ ఆశయాలు, ఆశల మేరకు రైతుల...

Telangana: పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ – మంత్రి వేముల

పరిశ్రమలు నెలకొల్పే వారికి అనుకూలంగా ఉండేలా కేసిఆర్ ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా సరళీకృత విధానాలను అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గణనీయంగా వృద్ధి చెందుతోందని, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని...

Ukraine: ఉక్రెయిన్ లో డ్యాం పేల్చివేత…లోతట్టు ప్రాంతాలు జలమయం

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య నెలకొన్న భీకర యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్‌ దేశంలో అత్యంత కీలకమైన నీపర్‌ నదిపై ఉన్న నోవా కఖోవ్కా...

Manipur: మణిపూర్ లో కొనసాగుతున్న హింస…ఓ జవాను మృతి

మ‌ణిపూర్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అల్లర్లు మరింత తీవ్రం అవుతున్నాయి. తాజాగా సిరౌలో తిరుగుబాటుదారులు దారుణానికి పాల్ప‌డ్డారు. బీఎస్ఎఫ్ జ‌వాన్లు, అసోం రైఫిల్స్ సైన్యంపై కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్...

Ration Dealers: డీలర్ల డిమాండ్లను పరిష్కరించాల్సిందే – బండి సంజయ్

రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.  ఏళ్ల తరబడి వాళ్ల సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గు చేటని, రేషన్...

Nara Lokesh: నలుగురు రెడ్లే బాగుపడ్డారు: లోకేష్

రాబోయే కాలంలో రాయలసీమ  ప్రాంతాన్ని హార్టీ కల్చర్ హబ్ గా తయారు చేస్తామని, ఉపాధి హామీ పథకాన్నిఈ సాగుకు అనుసంధానం చేస్తామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు....

Polavaram: గైడ్ వాల్ సమస్యను విపత్తు చేశారు: సిఎం జగన్

పోలవరం ప్రాజెక్టు గైడ్‌వాల్‌లో వచ్చిన చిన్న సమస్యను విపత్తు మాదిరిగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణాల్లో...

LAC: సరిహద్దుల్లో చైనా అక్రమ నిర్మాణాలు

భారత హిమాలయాలలోని లఢక్‌, అరుణాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాల సమీపంలోని కీలక ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి గుట్టుచప్పుడు కాకుండా చైనా నిర్మాణాలను చేపడుతున్నదా? ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’లో తాజాగా ప్రచురితమైన కథనం ఇవే...

Balasore:ఒడిశా ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. రైల్వే చట్టం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై...

Most Read