Sunday, September 13, 2026
HomeTrending News

APPSC: గ్రూప్-1 & 2 పోస్టుల భర్తీకి సిఎం గ్రీన్ సిగ్నల్

గ్రూప్‌-1. గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్‌ సిగ్న్‌ ఇచ్చారు. ఈ ఉదయం అధికారులు పోస్టుల భర్తీపై వివరాలు ముఖ్యమంత్రికి అందించారు....

AAP-NCP : కేంద్ర ఆర్డినెన్స్‌ పై కేజ్రీవాల్ పోరు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బ‌దిలీలు, పోస్టింగ్‌ల‌పై ప‌ట్టు కోసం కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ఆర్డినెన్స్‌కు వ్య‌తిరేకంగా ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్  త‌న పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ...

Australia: భార‌త విద్యార్ధుల‌పై ఆస్ట్రేలియా ఆంక్షలు

వీసా అవ‌క‌త‌వ‌క‌లు వెలుగుచూడ‌టంతో భార‌త్‌లోని ఐదు రాష్ట్రాల నుంచి విద్యార్ధుల‌ను ఆస్ట్రేలియా యూనివ‌ర్సిటీలు ఇప్ప‌టికే నిషేధించ‌గా తాజాగా మ‌రో రెండు యూనివ‌ర్సిటీలు ఈ జాబితాలో చేరాయి. విక్టోరియాకు చెందిన‌ ఫెడ‌రేష‌న్ యూనివ‌ర్సిటీ, న్యూ...

Grain Procurement: మిల్లర్లు సహకరించాలి – మంత్రి గంగుల

నిరంతరం రైతు సంక్షేమం కోసం కృషి చేసే ప్రభుత్వం కేసీఆర్ గారిదని, విపరీత ప్రకృతి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతాంగం కోసం నిరంతరాయంగా దేశంలో ఎక్కడా లేని విదంగా కనీస మద్దతు ధరతో ధాన్యం...

Jogi Ramesh: సెంటు భూమిలోనే టిడిపిని పాతరేస్తాం : జోగి ఫైర్

చరిత్రలో ఎక్కడైనా పేదలకు ఇళ్ళు ఇవ్వాలని ప్రభుత్వంపై విపక్ష పార్టీలు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని, దీనికి భిన్నంగా పేదలకు ఇళ్ళ కోసం  ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన స్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని...

Bonda Uma: రైతుల త్యాగాలు కించపరచడమే: ఉమా

అమరావతి రాజధానిని ఓ పధ్ధతి ప్రకారం నాశనం చేస్తోన్న సిఎం జగన్ ఇప్పుడు ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ అంటూ మరో నాటకానికి తెరదీశారని టిడిపి ప్రధాన కార్యదర్శి బొండా...

Decade celebrations: దశాబ్ది ఉత్సవాలపై సిఎం దిశానిర్దేశం

తెలంగాణ స్వరాష్ట్రంలో.. అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని...అమరు ల త్యాగాలు గుర్తు చేసుకుంటూ,ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది...

Margani: నాడు వెన్నుపోటు ఎందుకు, నేడు ఉత్సవాలు ఎందుకు: భరత్

మహానాడు పేరుతో రాజమండ్రిలోని రోడ్లన్నీ ధ్వంసం చేస్తున్నారని, మిషన్లు తీసుకొచ్చి గుంటలు పెడుతున్నారని పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ విమర్శించారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం జరిగిన చోట తెలుగుదేశం జెండాలు పెట్టారని ఆగ్రహం...

GVL: ఎప్పుడు ఏమి చేయాలో సిబిఐకి తెలుసు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన రెవిన్యూ లోటు నిధులపై కొదరు విశ్లేషకులు, కొన్ని మీడియా సంస్థలు చౌకబారు విమర్శలు చేస్తున్నాయని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు జివీఎల్ నరసింహారావు అసహనం వ్యక్తం...

New York: న్యూయార్క్ నగరానికి ముప్పు

అమెరికా ముఖ్య నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌ సిటీ మెల్ల మెల్లగా భూమిలోకి కుంగిపోతున్నదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. నగరంలో ఆకాశాన్ని తాకేట్టు కట్టిన భవన నిర్మాణాలు, పెద్ద ఎత్తున భూగర్భజలాల వాడకం...

Most Read