Monday, February 24, 2025
HomeTrending News

అతి త్వరలో ఐటీ పాలసీ: మంత్రి గౌతమ్ రెడ్డి

రాష్ట్రంలో ఐ ఐ పాలసీని అతి త్వరలో విడుదల చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఇటీవలే ఎలక్ట్రానిక్ పాలసీ విడుదల చేశామని, ఈ నెల...

డిగ్రీ, పిజీ విద్యార్థులకు వ్యాక్సిన్ : మంత్రి సబితా

ఉపాధ్యాయులు ఈ నెల 25వ తేది నుంచి పాఠశాలలకు హాజరు కావాలని విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం కూడా  జీఓ 46 ప్రకారమే  ఫీజులు...

మరో మెగా డ్రైవ్ కు రెడీ : సిఎం జగన్ పిలుపు

వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే రాష్ట్రంలో మరో మెగా డ్రైవ్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఎంతమందికైనా ఇచ్చే సమర్థత...

దిశ చట్టంతో ఏం ఉపయోగం?: చంద్రబాబు

రాష్ట్రంలో దిశ చట్టం ద్వారా తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు వెల్లడించాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. సీతానగరం ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి...

వ‌రంగ‌ల్ కేరాఫ్ విద్యా, వైద్య కేంద్రం – కెసిఆర్

వ‌రంగ‌ల్ ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం కావాలి. గొప్ప విద్యా, వైద్య కేంద్రం కావాలని. తూర్పు తెలంగాణకు ఇది  హెడ్ క్వార్ట‌ర్ కావాలని ఆకాంక్షించారు. ప్ర‌పంచంలో అత్యంత అధునాత‌న వైద్య స‌దుపాయాలు కెన‌డాలో ఉన్నాయ‌ని తెలిసింది....

జులై 1 నుంచి ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి : సీఎం కేసీఆర్

రాష్ట్రంలో గ్రామాలు, ప‌ట్ట‌ణాలను బాగు చేస్తున్నామని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాలు, ప‌ట్ట‌ణాల‌ను మ‌రింత బాగు చేసుకునేందుకు జులై 1వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు ప‌ది రోజుల పాటు ప‌ల్లె...

అందుకే లోకేష్ అసహనం: పేర్ని నాని

జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పగ్గాలు చేపడతారనే ఫ్రస్ట్రేషన్ లో లోకేష్ ఉన్నాడని రాష్ట్ర రవాణా, సమాచార-పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీని జూనియర్ లాగేస్తాడని భయపడుతున్నాడని...

నిందితులను ఉపేక్షించం: సుచరిత

సీతానగరం పుష్కర ఘాట్  సంఘటనలో నిందితులను కతినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు పోలీసు బృందాలు రంగలోకి దిగాయని, అతి త్వరలోనే నిందితులను...

కేటాయింపులకు లోబడే నిర్మాణం: అనిల్

కృష్ణా బోర్డు కేటాయింపులకు లోబడే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తమకు కేటాయించిన నీరు తప్ప అదనంగా చుక్క...

కశ్మిరీల మనోభావాలు గౌరవించాలి – కాంగ్రెస్

జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్దరించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 24 వ తేదీన...

Most Read