లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను...
ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టి.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి దేశ ప్రజలకు భరోసా కల్పించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం అసెంబ్లీ...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూ టి సి) ఫైనల్ మ్యాచ్ ఎట్టకేలకు మొదలు కానుంది. వర్షం కారణంగా మొదటి రోజు మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. సౌతాంప్టన్ లో నేడు వర్షం కాస్త...
మధుకాన్ సంస్థ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. నా గురించి ప్రజలందరికీ తెలుసు అన్న నామా నీతి నిజాయితీ తో...
రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 19 నుంచి 25 వరకూ పరీక్షలు...
ముఖ్యమంత్రి జగన్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నారా లోకేష్ తాట తీస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. జగన్ పై పరుష పదజాలం ఉపయోగిస్తే తాము అంతకంటే ఎక్కువగానే తిడతామని...
సీఎం కేసీఆర్ అధ్యక్షతన, శనివారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ఈ సందర్భంగా రాష్ట్రంలో లాక్ డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత సీజనల్ అంశాలు,...
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనా కొత్త వేరియంట్ వచ్చిందని వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. lambda అనే కొత్త వేరియంట్ ని 29 దేశాల్లో గుర్తించారు. ముఖ్యంగా దక్షిణ...
సీఎం కేసీఆర్ తన అసమర్ధ పాలనని, దివాలా కోరు తీరుని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రభుత్వ భూములు అమ్మాలనుకోవడం సామాజిక నేరం. నమ్మక ద్రోహమని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ విమర్శించారు. ...