Friday, March 29, 2024
HomeTrending Newsమంత్రివర్గం అత్యవసర భేటీ

మంత్రివర్గం అత్యవసర భేటీ

సీఎం కేసీఆర్ అధ్యక్షతన, శనివారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ఈ సందర్భంగా రాష్ట్రంలో లాక్ డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి తదితర అంశాలపై చర్చించనున్నది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్