Friday, April 25, 2025
HomeTrending News

బైజూస్ తో 1456 కోట్లు వృథా: డిఎల్ ఆరోపణ

వచ్చే ఎనికల్లో చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నట్లు మాజీమంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. తాను గుర్తింపు పొందిన పార్టీ తరపున పోటీ చేద్దామనుకుంటున్నానని వెల్లడించారు.  ఈ రాష్ట్రాన్ని...

జగన్‌కు ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు

#HBDJagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రధాని ట్వీట్‌ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, పలువురు కేంద్రమంత్రులు కూడా...

ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో భారీ భూకంపం వచ్చింది. ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది.  ఫోర్టున పట్టణానికి 15 కిలోమీటర్ల...

మళ్ళీ డేంజర్ బెల్స్…రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

ఇతర దేశాల్లో కోవిడ్ కేస్ లు పెరుగుతున్న నేపథ్యం లో అలెర్ట్ అయిన కేంద్రం...అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. జపాన్, యుఎస్ఎ, కొరియా, బ్రెజిల్ & చైనాలలో అకస్మాత్తుగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా, ఇండియన్...

కెటిఆర్ కు.. సంస్కారం బయటపడింది – డీకే అరుణ

దొంగలు పడ్డ ఆరు నెలలకు, కుక్కలు మొరిగినట్టుంది మంత్రి కేటీఆర్ సవాల్ ఉందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా...

నేడు విద్యార్ధులకు టాబ్ ల పంపిణీ ప్రారంభం

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం వారికి టాబ్ లు పంపిణీ చేసి దాని ద్వారా బైజూస్ కంటెంట్ ను వారికి అందుబాటులోకి తీసుకు రావాలని సంకల్పించిన...

క్రిస్మస్ వేడుకల్లో సిఎం జగన్

క్రిస్మస్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. శాంతి, సహనం క్రిస్మస్ మానవాళికి అందించిన గొప్ప సందేశమని సిఎం...

గర్బిణులకు వరం… కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్లు

మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌ సూపర్‌ హిట్‌ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్‌...

6 రాష్ట్రాల్లో భారత రాష్ట్ర కిసాన్ సమితి

భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్ ) పార్టీ కార్యకలాపాలు, డిసెంబర్ నెలాఖరు నుంచి దేశ వ్యాప్తంగా ఊపందుకోనున్నాయి. పార్టీ పేరును మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇటీవల అధికారికంగా సమాచారం వచ్చిన...

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు సిలోన్ ప్రణాలికలు

ఆర్థిక చిక్కుల నుంచి బయటపడేందుకు సిలోన్ పాలకులు మార్గాలు వెతుకుతున్నారు. విధానపరమైన నిర్ణయాల్లో పాలకులు దేశ ప్రయోజనాలే లక్ష్యంగా.. ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేసేట్టు ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు. శ్రీలంక గతంలో ఎన్నడూలేని విధంగా...

Most Read