సామాజిక న్యాయం అనేది ఒక నినాదం కాదని, తమ పార్టీ విధానమని... ఈ దిశగానే గత మూడున్నరేళ్లుగా తాము అడుగులు వేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ ప్రక్రియ వేగవంతమైంది. బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణాలపై నేడు తన అధికారిక నివాసం మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నత స్థాయి సమీక్ష...
రైతును రాజును చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ర్టాలు అమలు చేస్తుండగా, తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రం...
గాబ్రియెల్ తుపాను ధాటికి న్యూజిలాండ్ అతలాకుతలం అవుతున్నది. తుఫాను విరుచుకుపడి వారం రోజులు పూర్తైనా ఇంకా ఆ దేశం కోలుకోవడం లేదు. ఈ విపత్తులో 11 మంది మరణించినట్టు అధికారికంగా ప్రకటించినా వందల...
నందమూరి తారకరత్న హీరోగా ఒకేసారి 9 సినిమాలను ప్రారంభించి ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ ను సృష్టించారు. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే రికార్డ్ కాదు.. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇదొక రికార్డ్...
పిల్లల ఆధార్ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరి చేస్తూ ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఇద్దరి ఆధార్ నంబర్ల నమోదుతో...
ప్రముఖ గజల్ రచయిత్రి ఇందిర భైరి ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. తెలంగాణ గజల్ దిగ్గజం స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...వందల సంఖ్యలో గజల్స్ రాసిన ఇందిరా భైరి, భర్త ఉద్యోగరీత్య హైదరాబాద్లో స్థిరపడ్డారు....
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యు శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ విశాల భావజాలంతో కూడుకున్న వైసీపీ పనితీరును గమనించాలని...
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ సదస్సులో పాల్గొనడానికి ఈనెల 25వ తేదీన ముంబైలో పర్యటించనున్నారు. ఒక ప్రముఖ ఛానల్ "ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023" పేరిట నిర్వహించునున్న సదస్సులో "2024 ఎన్నికలు -...