Friday, September 11, 2026
HomeTrending News

రాహుల్‌ గాంధీకి టి.ఆర్.ఎస్ ప్రశ్నాస్త్రాలు

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయ‌కుల‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్ర్టాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ మరోసారి...

కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభించిన సిఎం

Education-Health: తిరుపతి పర్యటనలో భాగంగా ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ తరువాత టిటిడి ఆధ్వర్యంలో నిర్మిస్తోన్న  పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటి...

దుగ్గిరాల ఎంపీపీ గా సంతోష రూపవాణి

Duggirala YCP: రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపిపి ఎన్నిక ముగిసింది. మండల ప్రజా పరిషత్ ఛైర్మన్ గా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి సంతోష రూప వాణి...

ఇంటింటికీ బాదుడే బాదుడు: బాబు

Babu in Vizag: అపారమైన సహజ వనరులతో, దేశంలోనే అత్యధిక తీర ప్రాంతం ఉన్న మంచి రాష్ట్రం  ఆంధ్ర ప్రదేశ్ ను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నాశనం చేసిందని టిడిపి అధినేత,...

బీహార్లో కొత్త రాజకీయ ఫ్రంట్..జన్ సురాజ్

లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ పరిపాలనలో బీహార్ అత్యంత వెనుకబడిన రాష్ట్రం గా మిగిలిపోయిందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. రాబోయే పది, పదిహేను ఏళ్లలో బీహార్ “ప్రగతిశీల రాష్ట్రంగా”...

దేవుడా! రాష్ట్రాన్ని రక్షించు ఎల్లో పార్టీ నుంచి

CM Fire: తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు టిడిపికి అనుకూలంగా ఉండే కొందరు ఉద్దేశపూర్వకంగా పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కు పాల్పడ్డారని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు....

మత్య్స ఎగుమతుల్లో 40శాతం మనవే: రోజా

Fisheries: భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే మత్స్య ఉత్పత్తిలో 40 శాతం మత్స్య ఉత్పత్తులు మన రాష్ట్రం నుంచే జరగడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ...

రాజ్యసభ స్థానం ఉపఎన్నికకు నోటిఫికేషన్

తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన బండ ప్రకాశ్. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. మే...

తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశం

Tainted Grain : అకాల వర్షాలతో చాలా చోట్ల వరిధాన్యం తడిసిపోయిందని, తడిసిన ధాన్యం ఆరబెట్టి మిల్లర్లతో కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించడం జరిగిందని...

ఇండో ఫసిఫిక్ లో ఉద్రిక్తతలపై ఆందోళన

Indo Pacific Region : ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనకు ఫ్రాన్స్- ఇండియాలు కలిసి కట్టుగా కృషి చేయాలని రెండు దేశాలు ప్రకటించాయి. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో అంతర్జాతీయ చట్టాల సంరక్షణ,...

Most Read