Thursday, September 10, 2026
HomeTrending News

Infinity Vizag: విశాఖలో ఐటి సదస్సు

IT Conclave: వచ్చే ఏడాది జనవరి 20, 21వ తేదీల్లో విశాఖ నగరంలో ఇన్ఫినిటీ వైజాగ్ పేరుతో అతిపెద్ద ఐటీ సదస్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్, వెబ్ సైట్ ను రాష్ట్ర...

Babu-Language: ప్రజలపై ఎదురుదాడి చేస్తారా?: సజ్జల

Kurnool Comments: ప్రజల మన్ననలు పొందాలంటే వివిధ అంశాలపై తమ వైఖరి ఏమితో స్పష్టంగా చెప్పాలని, కానీ చంద్రబాబు మాత్రం బూతులతో ప్రజలపై దాడి చేయడం దారుణమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా...

టీఆర్ఎస్ కార్యకర్తల్లా…కొందరు పోలీసులు – బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు కొద్దిసేపటి క్రితం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసానికి వెళ్లారు. నిన్న టీఆర్ఎస్ గూండాల దాడిలో ధ్వంసమైన అరవింద్ నివాసాన్ని పరిశీలించారు....

Gummanuru Jayaram: నాపై ఆరోపణలు నిరూపిస్తారా?

Challenge: ఒక ఆరునెలలు సిఎం జగన్ తమను వదిలిపెడితే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి ఉండేవాళ్లమని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.  కర్నూలు జిల్లా పర్యటనలో బాబు...

అయ్యప్పస్వాముల బస్సు ప్రమాదంపై సిఎం ఆరా

పతనంతిట్ట వద్ద ఏపీకి చెందిన శబరిమల భక్తుల బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు.  వెంటనే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని,  క్షతగాత్రులకు మంచి...

రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ బాగుపడదు – మర్రి శశిధర్ రెడ్డి విమర్శ

టిఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకింది.. అది నయం చేయలేని స్థితికి...

ఖైదీలకు ఎయిడ్స్ పై అనేక అనుమానాలు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా జైల్లో  వందకుపైగా ఖైదీలు ఎయిడ్స్ బారిన పడటం సంచలనంగా మారింది. హెచ్‌ఐవీ బారిన పడిన ఖైదీల సంఖ్య 140కి చేరినట్లు దస్నా జైలు అధికారి అలోక్‌ కుమార్‌ సింగ్‌...

తెలుగుదేశం పార్టీ ‘ఇదేం ఖర్మ’

రాష్ట్ర ప్రభుత్వంపై ‘బాదుడే బాదుడు’ పేరుతో ఆందోళనా కార్యక్రమం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ తాజాగా  మరో నిరసనకు రూపకల్పన చేసింది. ‘ఇదేం ఖర్మ’ పేరుతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రచ్చబండ తరహా...

బిజెపి నేత బిఎల్ సంతోష్ కు హైకోర్టులో ఉపశమనం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా బిజెపి నేత బీఎల్ సంతోష్ ను అరేస్ట్ చేయొద్దని హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో అరెస్ట్ చేయకుండా సంతోష్ కు స్టే ఇవ్వాలని...

ఓయూలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రూ. 39.50 కోట్ల వ్య‌యంతో నిర్మించ‌నున్న బాయ్స్ హాస్టల్ భవనానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ క‌లిసి భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప్ప‌ల్ ఎమ్మెల్యే...

Most Read