Kurnool Comments: ప్రజల మన్ననలు పొందాలంటే వివిధ అంశాలపై తమ వైఖరి ఏమితో స్పష్టంగా చెప్పాలని, కానీ చంద్రబాబు మాత్రం బూతులతో ప్రజలపై దాడి చేయడం దారుణమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా...
Challenge: ఒక ఆరునెలలు సిఎం జగన్ తమను వదిలిపెడితే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి ఉండేవాళ్లమని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో బాబు...
పతనంతిట్ట వద్ద ఏపీకి చెందిన శబరిమల భక్తుల బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. వెంటనే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మంచి...
టిఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకింది.. అది నయం చేయలేని స్థితికి...
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా జైల్లో వందకుపైగా ఖైదీలు ఎయిడ్స్ బారిన పడటం సంచలనంగా మారింది. హెచ్ఐవీ బారిన పడిన ఖైదీల సంఖ్య 140కి చేరినట్లు దస్నా జైలు అధికారి అలోక్ కుమార్ సింగ్...
రాష్ట్ర ప్రభుత్వంపై ‘బాదుడే బాదుడు’ పేరుతో ఆందోళనా కార్యక్రమం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ తాజాగా మరో నిరసనకు రూపకల్పన చేసింది. ‘ఇదేం ఖర్మ’ పేరుతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రచ్చబండ తరహా...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా బిజెపి నేత బీఎల్ సంతోష్ ను అరేస్ట్ చేయొద్దని హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో అరెస్ట్ చేయకుండా సంతోష్ కు స్టే ఇవ్వాలని...
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రూ. 39.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాయ్స్ హాస్టల్ భవనానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే...
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం సతమతం అవుతుంటే... అటు తైవాన్ పై కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా తీరుతో తైవాన్ జలసంధిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా తెరచాటు రాజకీయాలతో చైనా...