Tuesday, September 8, 2026
HomeTrending News

కుప్పం వదిలిపెట్టను: బాబు

Babu in Kuppam: తాను ముఖ్యమంత్రిగా ఉండగా కుప్పం కంటే ముందు పులివెందులకు హంద్రీ నీవా నుంచి నీరు అందించానని, కానీ సిఎం జగన్ కుప్పంపై కక్ష సాధిస్తున్నారని ఏపీ ప్రతిపక్ష నేత,...

గల్లీ గల్లీలో బుల్లీ బాయ్

Bully Boy  : ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ప్రజలు శాశ్వతం. ఈ సత్యం చాలా మంది పాలకులకు, ప్రజలకు తెలియకపోవడమే అసలు విషాదం. తెలిస్తే ఇన్ని నేరాలు, ఘోరాలు జరగవు. ప్రజా సంక్షేమం,...

పిల్లలకు టీకాలు ఎందుకు?

Vaccinate Children : సహజంగా పిల్లల్లో 99% రోగనిరోధక శక్తి ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో చిన్నపిల్లల్లో కోవిద్ వ్యాక్సిన్ ను నిర్బంధంగా వేయాలనటంలో అర్ధం లేదని అంతర్జాతీయ ఔషధ భద్రతా...

రాష్ట్రపతితో ప్రధాని భేటి

Narendra Modi Meet president Ram nath kovind : ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ లింక్ బట్టబయలైంది. పంజాబ్ లో నిన్న జరిగిన ఘటనలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ ఓపెన్ వార్నింగ్...

రాజీనామా వార్తలపై స్పందించను – జగ్గారెడ్డి

Resignation Jaggareddy : కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించనని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో  అంతర్జగతంగా జరుగుతున్న వ్యవహారాల...

హైదరాబాద్‌లో ఇ-గవర్నెన్స్ జాతీయ సదస్సు

Governance 2022 National Conference : 24వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు- 2022 జనవరి 7 మరియు 8 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) జరగనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్...

నేను మీ కుటుంబ సభ్యుడిని: సిఎం జగన్

CM on PRC: రెండు మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ‘మంచి చేయాలనే తపనతోనే ఉన్నామని, ఎంత మంచి చేయాలో...

నిర్వాసితుల దీక్షలు పట్టించుకోరా? లోకేష్

Lokesh on Polavaram: పోల‌వ‌రం నిర్వాసితుల‌ స‌మ‌స్య‌లను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం వారికి రావాల్సిన పరిహారాన్నివెంటనే అందించాలని విజ్ఞప్తి చేశారు....

29 గ్రామాలూ ఉండాల్సిందే: సోమిరెడ్డి

Amaravathi Corporation: అమరావతి కార్పొరేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. న్యాయస్థానాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం అమరావతి మున్సిపల్ క్యాపిటల్...

అంగన్వాడీలకు అరుదైన గౌరవం

Anganwadis : అంగన్వాడి టీచర్లు, ఆయాలను సముచితంగా గౌరవించేందుకు ఇప్పటికే మూడు సార్లు వేతనం పెంచి, 30 శాతం పి.ఆర్.సి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నేతన్నలను ప్రోత్సహించడంలో భాగంగా అంగన్వాడీలకు చేనేత...

Most Read