Thursday, March 13, 2025
HomeTrending News

గల్లీ గల్లీలో బుల్లీ బాయ్

Bully Boy  : ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ప్రజలు శాశ్వతం. ఈ సత్యం చాలా మంది పాలకులకు, ప్రజలకు తెలియకపోవడమే అసలు విషాదం. తెలిస్తే ఇన్ని నేరాలు, ఘోరాలు జరగవు. ప్రజా సంక్షేమం,...

పిల్లలకు టీకాలు ఎందుకు?

Vaccinate Children : సహజంగా పిల్లల్లో 99% రోగనిరోధక శక్తి ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో చిన్నపిల్లల్లో కోవిద్ వ్యాక్సిన్ ను నిర్బంధంగా వేయాలనటంలో అర్ధం లేదని అంతర్జాతీయ ఔషధ భద్రతా...

రాష్ట్రపతితో ప్రధాని భేటి

Narendra Modi Meet president Ram nath kovind : ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ లింక్ బట్టబయలైంది. పంజాబ్ లో నిన్న జరిగిన ఘటనలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ ఓపెన్ వార్నింగ్...

రాజీనామా వార్తలపై స్పందించను – జగ్గారెడ్డి

Resignation Jaggareddy : కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించనని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో  అంతర్జగతంగా జరుగుతున్న వ్యవహారాల...

హైదరాబాద్‌లో ఇ-గవర్నెన్స్ జాతీయ సదస్సు

Governance 2022 National Conference : 24వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు- 2022 జనవరి 7 మరియు 8 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) జరగనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్...

నేను మీ కుటుంబ సభ్యుడిని: సిఎం జగన్

CM on PRC: రెండు మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ‘మంచి చేయాలనే తపనతోనే ఉన్నామని, ఎంత మంచి చేయాలో...

నిర్వాసితుల దీక్షలు పట్టించుకోరా? లోకేష్

Lokesh on Polavaram: పోల‌వ‌రం నిర్వాసితుల‌ స‌మ‌స్య‌లను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం వారికి రావాల్సిన పరిహారాన్నివెంటనే అందించాలని విజ్ఞప్తి చేశారు....

29 గ్రామాలూ ఉండాల్సిందే: సోమిరెడ్డి

Amaravathi Corporation: అమరావతి కార్పొరేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. న్యాయస్థానాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం అమరావతి మున్సిపల్ క్యాపిటల్...

అంగన్వాడీలకు అరుదైన గౌరవం

Anganwadis : అంగన్వాడి టీచర్లు, ఆయాలను సముచితంగా గౌరవించేందుకు ఇప్పటికే మూడు సార్లు వేతనం పెంచి, 30 శాతం పి.ఆర్.సి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నేతన్నలను ప్రోత్సహించడంలో భాగంగా అంగన్వాడీలకు చేనేత...

వైష్ణోదేవి దర్శనానికి భక్తులకు అనుమతి

జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఎడతెరిపి లేని స్నోఫాల్ తో జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది. పొగమంచు కమ్ముకోవటంతో శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాలు రద్దవుతున్నాయి. చాల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాష్ట్రంలోని దిగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా...

Most Read