Saturday, September 12, 2026
HomeTrending News

Vizag Steel Plant: 5వేల కోట్లు ఇవ్వలేరా?: తోట ప్రశ్న

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక క్రూరమైన చర్య అని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అభివర్ణించారు. స్టీల్ ప్లాంట్ ని భావితరాలకు ఇచ్చే...

Governor: మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ వ‌ద్ద గ‌త కొంత కాలంగా వున్న పెండింగ్ బిల్లుల‌కు క‌ద‌లిక వ‌చ్చింది.. మొత్తం 10 బిల్లుల‌లో మూడింటికి ఆమోదముద్ర వేశారు..రెండు బిల్లుల‌ను రాష్ట్ర‌ప‌తి ప‌రిశీల‌న‌కు పంపారు.....

BRS: జూపల్లి, పొంగులేటి బిఆర్ ఎస్ నుంచి సస్పెండ్

బీ ఆర్ ఎస్ జాతీయ అధ్యక్షులు కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి లను...

Kullu fire: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని బంజార్‌ ప్రాంతంలో ఈ రోజు (సోమవారం) ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా... క్రమంగా...

Hyderabad Airport: విమానాలు రద్దు.. ప్రయాణికుల వెతలు

హైదరాబాద్‌ నగరంలోని శంషాబాద్‌ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్‌ ఇండియా రద్దు చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక కారణాలతో హైదరాబాద్‌...

వరి ధాన్యం కొనుగోలుకు సీఎం ఆదేశాలు

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సివిల్ సప్లై కమిషనర్ అనిల్...

BRS: అక్టోబర్ 10న వరంగల్లో బిఆర్ఎస్ మహాసభ

భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈమేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే...

YSRCP: సెల్ఫీలతో బాబు సెల్ఫ్ గోల్ : ఎమ్మెల్సీ కల్యాణి

గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను సిఎం జగన్ 98.4 శాతం నెరవేర్చారని,  అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి మద్దతు కూడగట్టగలుగుతున్నామని వైసీపీ నేత, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ప్రజలు తమను...

Nimmakayala: అంత డబ్బు మా దగ్గర లేదు: చినరాజప్ప

రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని ప్రజలు ఇప్పటికే గ్రహించారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. సిఎం జగన్...

Selfie Challenge: బాబు సెల్ఫీ అక్కడ కాదు: కాకాణి

రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధి రేటు 2022-23ఆర్ధిక సంవత్సరంలో 13.18 శాతంగా నమోదైందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఈ రేటు 11.2...

Most Read