Sunday, September 13, 2026
HomeTrending News

ఆయిల్ పామ్ విస్తరణకు చర్యలు :కన్నబాబు

Oil Palm: రాష్ట్రంలో బోర్ల కింద వరికి బదులు ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఆయిల్‌ పామ్‌ సాగు...

దేశాన్ని చక్కదిద్దుతా…కెసిఆర్

ఆరునూరైనా స‌రే.. భారత దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు, చివ‌రి ర‌క్తపు బొట్టు ధార‌పోసి అయినా స‌రే, ఈ దేశాన్ని చ‌క్క‌దిద్దుతాను, ముందుకు పోతాను అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్ప‌ష్టం చేశారు. ఇందుకోసం...

రాష్ట్రంపై మోడీకి ప్రత్యేక శ్రద్ధ : జీవీఎల్

Special Interest: నాడు టిడిపి, నేడు వైసీపీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై నిందలు మోపుతున్నాయని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. వారి అస్త్యవ్యస్త ...

యుద్ధం అంచున ఉక్రెయిన్ రష్యా

Russia Ukraine Crisis : ర‌ష్యా- ఉక్రెయిన్ దేశాలు దాదాపుగా యుద్ధం ముంగింట‌కు వ‌చ్చాయి. దీంతో ప్ర‌పంచ దేశాలు ముఖ్యంగా యూరోప్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రపంచం రెండు ధృవాలుగా మారిపోయింది....

మ‌ల్ల‌న్నసాగ‌ర్ ప్రాజెక్టు జాతికి అంకితం

Mallannasagar Project : కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశ‌యంలో అద్భుత దృశ్యం ఆవిష్కృత‌మైంది. మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు...

రైతులకు తీవ్ర ఇబ్బందులు: రామ్మోహన్

problems for Farmers: రాష్ట్రంలో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీకాకుళం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం కొలుగోళ్ళపై శ్రద్ధ చూపడంలేదని, కొనుగోలు చేసిన...

గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి

Last rituals: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ముగిశాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

మహారాష్ట్రలో మనీ లాండరింగ్ రాజకీయం

మహారాష్ట్ర రాజకీయాల్లో మనీ లాండరింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తో సంబందాలు ఉన్నవారిని విచారిస్తున్న ఎన్ఫోర్సుమేంట్ డైరెక్టరేట్ తాజాగా ఎన్సిపి నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్...

జీవో 217పై దుష్ప్రచారం సరికాదు

GO 217: మత్స్యకారుల అభ్యున్నతి కోసమే జీవో 217 తీసుకువచ్చామని, దీనిపై దుష్ప్రచారం తగదని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు అన్నారు. వంద హెక్టార్ల కంటే ఎక్కువున్న 582 చెరువులకే జీవో వర్తిస్తుందని,...

ఇది నిరంకుశత్వం: నారా లోకేష్

We Support: అంగ‌న్‌వాడీ, ఆశావ‌ర్క‌ర్ల‌ ఉద్య‌మాన్ని అణ‌చివేయడం ప్రభుత్వ నిరంకుశ‌త్వానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల‌కి ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు...

Most Read