Saturday, September 12, 2026
HomeTrending News

ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క అగమనం

కోట్లాది మంది భక్తుల ఇలవేలుపు సమ్మక్క తల్లి గురువారం రాత్రి 09:20 ని.లకు గద్దెపైన కొలువుతీరింది. ప్రభుత్వ లాంచనాలతో సమ్మక్కను మేడారం గద్దెపైకి పూజారులు, అధికారులు తీసుకువచ్చారు. అంతకుముందు ఈ మేరకు గిరిజన...

సిఎం జగన్ చేతుల మీదుగా అక్షయపాత్ర కిచెన్

Akshaya Patra: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.15 గంటలకు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ను సిఎం ప్రారంభించనున్నారు. 11...

బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ప్రారంభం

No politics: రాష్ట్రానికి సంబంధించి కేంద్రం చేసే మంచి పనులన్నిటికీ... ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా, ఎలాంటి సంకోచం లేకుండా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నామని, రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాష్ట్ర...

పంజాబ్ లో రాజుకున్న ఎన్నికల వేడి

Punjab Elections : పంజాబ్ లో పోలింగ్ తేది దగ్గర పడటంతో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీల అగ్రనేతలు పంజాబ్ కేంద్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి నేతలు పరస్పరం...

అభివృద్ధి పథంలో ఏపీ: నితిన్ గడ్కరీ

All are equal: తాము దేశంలోని ఏ ప్రభుత్వంపైనా వివక్ష ప్రదర్శించబోమని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ దేశం అందరిదని... దానిలో భాగంగానే ప్రధాని...

ఘనంగా గులాబి నేత జన్మదిన వేడుకలు

Cm Kcr Birth Day Celebrations :  ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, నేతలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత పుట్టిన రోజు పురస్కరించుకొని రక్తదానం,...

హక్కులు హరించారు: బాబు విమర్శ

Panchayat: గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులను  జగన్ ప్రభుత్వం కాలరాస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గ్రామస్థాయిలో సమాంతర వ్యవస్థలు ఏర్పాటు చేసి, సర్పంచ్...

బ్రెజిల్ లో కుండపోత వర్షాలు.. వందమంది మృతి

Heavy Rains Brazil : బ్రెజిల్ లో కుండపోత వర్షాలకు సుమారు వంద మంది మృత్యువాత పడ్డారు. రాజధాని రియోడేజనిరో కు ఉత్తరాన పెట్రోపోలిస్ పట్టణం వరదలతో ముంపునకు గురైంది. అర్ధరాత్రి నుంచి...

ఏపీలో  అల్యూమినియం కాయిల్ యూనిట్

Dubai Expo: ఆంధ్రప్రదేశ్ లో అల్యూమినియం కాయిల్, పానెళ్ళ తయారీ యూనిట్ ను అబుదాబీలోని అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది.  రూ.1500 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమ  నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో...

ఏపీపీఎస్సీ చైర్మన్  గా గౌతమ్ సావాంగ్

APPSC Boss: ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ గా  మాజీ డిజిపి గౌతమ్ సావాంగ్ నియమితులయ్యారు. రెండ్రోజుల క్రితం డిజిపి పదవి నుంచి  బదిలీ అయ్యారు.  ముఖ్యమంత్రి వైఎస్...

Most Read