Friday, February 28, 2025
HomeTrending News

ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన తాలిబన్లు

ఆఫ్ఘనిస్థాన్‌లో పాలనా వ్యవహారాలను చేపట్టేందుకు… ప్రయత్నాలను ముమ్మరం చేశారు తాలిబన్లు. దీనిపై కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్లు తాలిబన్‌ వర్గాలు తెలిపాయి.. ఈ రోజు ప్రార్థనలు ముగిసిన తర్వాత.. ఆఫ్ఘన్‌లో నూతన ప్రభుత్వానికి...

తాళాలు పగులగొట్టి  గృహప్రవేశాలు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగులగొట్టి లబ్దిదారులు గృహప్రవేశాలు చేశారు. ఏడాదికిందటే ఇళ్ల నిర్మాణం  కాంట్రాక్టర్ పూర్తి చేయగా జిల్లా అధికారులు...

గడీల పాలనను బద్దలు కొడతాం

ఊపర్ షేర్వానీ...అందర్ పరేషానీ... ఇది కేసీఆర్ తీరు. గజగజ వణికిపోతుండు. అందుకు ఢిల్లీకి పోయి కూర్చుండని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఢిల్లీ పోయి పార్టీ ఆఫీస్...

జర్నలిస్టుల సంక్షేమం కోసం కేంద్ర కమిటీ

స‌మాచార‌, ప్రసార  మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని జర్నలిస్టుల సంక్షేమ ప‌థ‌కం ప్రస్తుత మార్గదర్శకాలను ప‌రిశీలించి,అందులో మార్పుల కోసం త‌గిన సూచ‌న‌ల‌ను చేసేందుకు ప్రసార భార‌తి స‌భ్యుడు, ప్రముఖ జర్నలిస్టు అశోక్ కుమార్ టాండ‌న్...

కశ్మీరీల సమస్యలపై తాలిబాన్ల గళం  

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఎదుర్కొనే సమస్యలపై స్పందించి తీరుతామని తాలిబాన్ ప్రకటించింది. అందులో భాగంగా కశ్మీర్ ముస్లింల ఇబ్బందులపై గళమెత్తుతామని, అది మా హక్కుగా బావిస్తామని తాలిబాన్ అధికార ప్రతినిధి సుహెయిల్ షహీన్...

అభివృద్ధిని నిలబెట్టడానికే అప్పులు: సిఎం

అభివృద్ధిని నిలబెట్టడం కోసం, కరోనా సంక్షోభం నుంచి ప్రజలను కాపాడుకోవడం కోసమే అప్పులు తెస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీన్ని కూడా ఓవైపు ఎల్లో మీడియా, మరోవైపు...

విజయ మెగా డెయిరీకి శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రావిర్యాల గ్రామ పరిధిలో విజయ తెలంగాణ డెయిరీ ఆధ్వర్యంలో 250 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న మెగా డెయిరీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు...

భారత్ లో ఇంటర్‌నెట్‌ సేవల్లోకి టెస్లా

ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్‌నెట్‌ సేవలపై దృష్టి పెట్టారు. తమ స్టార్‌ లింక్‌ సేవల అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని గురువారం...

చిన్నపరిశ్రమలకు ప్రభుత్వ ఊతం

ఎంఎస్‌ఎంఈలు, టెక్స్ టైల్, స్పిన్నింగ్‌ మిల్లులకు 1,124 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ప్రభుత్వం ప్రకటించింది.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు, సెప్టెంబర్ ౩న  క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌...

ఎన్నికలకు సంఘ్ కార్యాచరణ

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) నేతలు నాగపూర్ లో సమావేశం అవుతున్నారు. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో సంఘ్ అనుభంద...

Most Read