Saturday, February 22, 2025
HomeTrending News

అజిత్ సింగ్ కన్నుమూత

రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు.  అయన వయస్సు 82 సంవత్సరాలు, మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ ఉత్తరప్రదేశ్...

లక్షణాలుంటే వెంటనే చికిత్స : సిఎస్ విజ్ఞప్తి

కరోనా లక్షణాలుంటే వెంటనే చికిత్స మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టెస్టులు చేయించుకుని ఫలితాలు వచ్చేవరకూ ఆగకుండా వెంటనే చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి...

మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ్‌బెంగాల్‌ ఎన్నికల...

శ్రీవారి దర్శనానికి గ్రీన్ సిగ్నల్

శ్రీవారి దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్పష్టత ఇచ్చింది.  ప్రభుత్వం పగటి పూట కూడా కర్ఫ్యూ విధించిన నేపధ్యంలో దర్శనాలను యధావిధిగా కొనసాగించాలని, అలిపిరి టోల్ గేట్‌లో వాహనాలను అనుమతించాలని నిర్ణయించింది....

మరాఠా రిజర్వేషన్లకు సుప్రీమ్ ‘నో’

మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తూ సుప్రేం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 50 శాతానికి మించి రిజరేషన్లు ఇవ్వడం రాజ్యంగ విరుద్హమని స్పష్టం చేసింది. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని  చాలాకాలంగా మరాఠాలు పోరాటం...

మే 13న రైతు భరోసా, 18న మత్స్యకార భరోసా

ఈ ఏడాది రైతు భరోసా కింద తొలివిడత సాయాన్ని మే 13న ప్రభుత్వం అందించనుంది. 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో 4, 050 కోట్ల రూపాయలను జమ చేయనుంది . మంత్రివర్గ...

బెంగాల్ హింసపై మోడీ సీరియస్

పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నా హింసాత్మక సంఘటనలపై ప్రధానమంత్రి నరేద్రమోది సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పడం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులపై వెంటనే నివేదిక ఇవ్వాలని...

వాక్సిన్ త్వరగా ఇవ్వండి: సిఎం జగన్

వాక్సినేషన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. నేడు జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. త్వరగా వాక్సినేషన్ ను...

ఐపిఎల్ – 2021 రద్దు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పి ఎల్)-2021 ను రద్దు చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఐపిఎల్లో ఆడుతున్న...

సమాచార కమిషనర్లుగా హరిప్రసాద్, చెన్నారెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ సమాచార హక్కు కమిషర్లుగా సీనియర్‌ పాత్రికేయుడు ఉల్చాల హరిప్రసాద్, న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో...

Most Read