Monday, February 24, 2025
HomeTrending News

ప్రశ్నాపత్రాల లీకుపై కేంద్రం కొరడా

దేశవ్యాప్తంగా ఇటీవల అన్ని రాష్ట్రాల్లో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకు జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఇంటి దొంగల సాయంతో జరుగుతున్న అక్రమాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. పరీక్షల్లో అక్రమాల...

నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసు కూల్చివేత

తాడేపల్లి సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్దీయే కూల్చివేసింది.  జేసీబీలతో భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణాలను నెలమట్టం చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఇప్పటివరకూ తాడేపల్లిలోని ఓ అద్దె...

తెలంగాణ రైతులకు శుభవార్త

శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం...

బీఆర్ఎస్ కు ఝలక్.. కాంగ్రెస్ లో చేరిన పోచారం

లోక్ సభ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన బీఆర్ఎస్ కు తాజాగా మరో షాక్ తగిలింది. మాజీ స్పీక‌ర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్ర‌వారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు....

కొలువుదీరిన కొత్త శాసనసభ

ఆంధ్రప్రదేశ్ నూతన శాసనసభ నేడుతొలిసారి కొలువు తీరింది. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.  మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  తరువాత డిప్యూటీ సీఎం పవన్‌...

ఢిల్లీ హైకోర్టులో కేజ్రివాల్ కు చుక్కెదురు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది.    మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ట్రయల్‌ కోర్టు...

రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు సంచలన తీర్పు

బీహార్ లో కుల గణన నిర్వహించి వాటి ఆధారంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బిసి కోట పెంచారు. కుల ఆధారిత సర్వే నివేదిక ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి...

రాజధానిపై త్వరలో శ్వేతపత్రం : సిఎం చంద్రబాబు

ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. కానీ గత ప్రభుత్వం ఈ రెంటినీ విధ్వంసం చేసిందని విమర్శించారు. పోలవరాన్ని వైసీపీ గోదావరిలో కలిపిందని, రాష్ట్రానికి వరంగా ఉండాల్సిన...

గాయపడ్డ ప్రతి కార్యకర్తనూ కలుస్తా: వైఎస్ జగన్

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం అధికార పార్టీ దాడుల్లో గాయపడిన ప్రతి కార్యకర్త కుటుంబాన్నీ ఆయన కలుసుకొని భరోసా ఇవ్వనున్నారు....

టిబెటన్లకు అండగా అమెరికా

తైవాన్ తో తగవుకు తహతహలాడుతున్న చైనాను కట్టడి చేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. సరిహద్దు దేశాలతో నలుదిశలా కయ్యానికి దిగుతున్న చైనా.. స్వార్థమే అజెండాగా గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా టిబెట్...

Most Read