భారత దేశంలో పర్యాటకం అంటే యువతరం, నవతరానికే పరిమితం అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు స్టైల్ మారింది. మధ్య వయసు వారి నుంచి ముదిమి వయసు వారు, సోలో టూరిస్టుల కోసం పర్యాటక రంగంలో...
మూడు కొత్త క్రిమినల్ చట్టాలు 'భారతీయ న్యాయ్ సంహిత', 'భారతీయ సురక్షా సంహిత', 'భారతీయ సాక్ష్య అభినయం' ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తొలుత ఏరియల్ సర్వే నిర్వహించిన సిఎం ఆ తర్వాతా డ్యామ్ సైట్ ను పరిశీలించి... పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్పిల్ వే,...
విశాఖ రిషికొండ నిర్మాణాలపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖను రాజధానిగా ప్రకటించిన తరువాత ప్రభుత్వం త్రీమెన్ కమిటీ వేసిందని.... దాని సిఫార్సుల మేరకే...
తూర్పు, మధ్య భారతంలో మావోయిస్టుల ఏరివేత కోసం భద్రత బలగాలు జల్లెడ పడుతున్నాయి. చత్తీస్ ఘడ్ లో పోలీసులు పట్టు బిగించటంతో మావోలు పక్క రాష్ట్రమైన ఝార్ఖండ్, ఒడిశాలోని షెల్టర్ ప్రాంతాలకు చేరుతున్నారు....
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 నుంచి మొదలు కానున్నాయి. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండు రోజులు పాటుసమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని...
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) పవన్ కళ్యాణ్ తన తొలి అధికారిక సంతకాన్ని వదినమ్మ సురేఖ ఇచ్చిన ఖరీదైన పెన్నుతోనే చేయనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతోపాటు ఉప...
గత ప్రభుత్వ విధ్వంస పాలనకు ప్రతీకగా ప్రజావేదిక శిథిలాలను యథాతథంగా ఉంచుతామని, వాటిని తొలగించడం గానీ, దాని స్థానంలో మరొక వేదిక నిర్మించడం గానీ చేయబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు....
మహారాష్ట్రలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల ముందు వరకు ఏకతాటి మీద ఉన్న పార్టీలు ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తున్నాయి. అటు మహాయుతి...
మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి కావడంతో ఇక పాలనా యంత్రాంగంలో మార్పులు, చేర్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై నేడు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రభుత్వ ప్రధాన...